అన్వేషించండి

IPL 2022: లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలకు జనవరి 22 తుది గడువు

రెండు కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ రెండు జట్లు ముగ్గురు చొప్పున ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు తుది గడువును నిర్దేశించింది. జనవరి 22లోపు క్రికెటర్లను తీసుకోవాలని ఆదేశించింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో రెండు కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ రెండు జట్లు ముగ్గురు చొప్పున ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు తుది గడువును నిర్దేశించింది. జనవరి 22లోపు క్రికెటర్లను తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీఎల్‌ పాలక మండలి ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ మీడియాకు సమాచారం ఇచ్చారు.

'అహ్మదాబాద్‌, లఖ్‌నవూ ఫ్రాంచైజీలకు జనవరి 22ను తుది గడువుగా నిర్ణయించాం. ఆ లోపు ముసాయిదా ఆటగాళ్లను ఎంచుకోవాలి' అని బ్రిజేశ్‌ పటేల్‌ ఏఎన్‌ఐకి తెలిపారు. ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరి 12, 13న బెంగళూరులో నిర్వహిస్తామని వెల్లడించారు. వివో స్థానంలో టాటా గ్రూప్‌ను ప్రధాన స్పాన్సర్‌గా ఎంపిక చేశామని స్పష్టం చేశారు.

ఐపీఎల్‌ 2022 సీజన్‌ వేలాన్ని ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహిస్తారని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో మాత్రం వేరే నిర్ణయం వెలువడింది. 12, 13 స్థానాల్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే బోర్డు నిర్వహించే చివరి మెగా వేలం ఇదేనని సమాచారం. మూడు, నాలుగేళ్లకు ఒకసారి భారీ వేలం నిర్వహించడం వల్ల తాము తయారు చేసుకున్న ఆటగాళ్లను కోల్పోవాల్సి వస్తోందని ఫ్రాంచైజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!

Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం

Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?

కొత్త సంవత్సరంలో ఐపీఎల్‌ను పది జట్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సంజీవ్‌ గోయెంకాకు చెందిన వ్యాపార సంస్థ లఖ్‌నవూ ఫ్రాంచైజీని దక్కించుకోగా వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ సీవీసీ అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. మొన్నటి వరకు సీవీసీకి బీసీసీఐ క్లియరెన్స్‌ ఇవ్వలేదు. తాజా సమావేశంలో రెండు ఫ్రాంచైజీలకు క్లియరెన్స్‌ లభించింది. ఇక ఈ రెండు జట్లు తలో ముగ్గురు ఆటగాళ్లను ముసాయిదా నుంచి ఎంచుకోనున్నాయి.

లఖ్‌నవూ ఫ్రాంచైజీ దూకుడుగానే కనిపిస్తోంది. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, రషీద్‌ ఖాన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకుంది. గ్రాంట్‌ఫ్లవర్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకుంది. పాత జట్లు మెగా ఆక్షన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. తాము ఎంతో కష్టపడి రూపొందించుకున్న జట్లను త్యాగం చేయాల్సి వస్తోందని బాధపడుతున్నాయి. శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్ ధావన్‌, కాగిసో రబాడా, అశ్విన్‌ వంటి క్రికెటర్లను వదిలేయడం ఎంతో బాధగా ఉందని దిల్లీ ఫ్రాంచైజీ యజమాని పార్థ్‌ జిందాల్‌ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget