అన్వేషించండి

Indian Players Covid Positive: ముగ్గురు భారతీయ క్రికెటర్లకు పాజిటివ్.. ఎవరెవరికి వచ్చిందంటే?

వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముంగిట ముగ్గురు భారత క్రికెటర్లు కరోనావైరస్ బారిన పడ్డారు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముంగిట భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లకు కరోనావైరస్ సోకింది. మూడు వన్డేల సిరీస్ ఆడటానికి అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు భారత క్రికెటర్లందరికీ కరోనా పరీక్షలు చేశారు. వీరు ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరి స్థానంలో ఆడేవారిని త్వరలో ప్రకటించనున్నారు. భారత్, వెస్టిండీస్ సిరీస్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఈ పర్యటనలో వెస్టిండీస్‌తో భారత్ మొదట మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత మూడు టీ20ల్లో తలపడనుంది. వన్డే మ్యాచ్‌లకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతేరా వేదిక కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ, 9వ తేదీ, 11వ తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీ, 18వ తేదీ, 20వ తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో టీ20లు జరగనున్నాయి.

విండీస్‌లో మొత్తం 11 మంది ఆటగాళ్లు వన్డేలు, టీ20ల్లో రెండిట్లోనూ చోటు సంపాదించారు. ఇందులో కీరన్‌ పొలార్డ్‌, ఫాబియన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, జేసన్ హోల్డర్‌, షై హోప్‌, అకియెల్‌ హుస్సేన్‌, బ్రాండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌, రొమారియో షెఫర్డ్‌, ఒడీన్‌ స్మిత్‌, హెడెన్‌ వాల్స్‌ జూనియర్‌ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఫిట్‌నెస్‌ ఇబ్బందుల వల్ల షిమ్రన్‌ హెట్‌మైయిర్‌కు మరోసారి మొండి చేయి లభించింది. ఫిట్‌నెస్‌ విషయంలో అతను చూపిస్తున్న అశ్రద్ధపై ఆ జట్టు కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ అసంతృప్తిగా ఉన్నారు.

'బార్బడోస్‌లో నిర్వహించిన టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ జట్టు అదరగొట్టింది. కాబట్టి అదే ఆటగాళ్లను ఎంపిక చేశాం. వారు మైదానంలో ఎంతో గొప్పగా పోరాడారు. అసాధారణ నైపుణ్యాలు ప్రదర్శించారు. భారత్‌లోనూ వారిలాగే పోరాడాలని కోరుకుంటున్నాం' అని విండీస్‌ చీఫ్‌ సెలక్టర్‌ డెస్మండ్‌ హెయిన్స్‌ తెలిపారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mobile Cricket - Live Line (@mcll.official)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget