అన్వేషించండి

ICC T20 World Cup 2022: చిచ్చర పిడుగులు వచ్చేశాయ్‌! ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు యూఏఈ, ఐర్లాండ్‌

ICC Men's T20 World Cup 2022: యూఏఈ, ఐర్లాండ్‌ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2022కు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియాలో జరిగే మెగా టోర్నీలో పెద్ద జట్లతో తలపడనున్నాయి.

ICC Men's T20 World Cup 2022: యూఏఈ, ఐర్లాండ్‌ మరోసారి అద్భుతం చేశాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2022కు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియాలో జరిగే మెగా టోర్నీలో పెద్ద జట్లతో తలపడనున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అర్హత టోర్నీలో ఈ రెండు జట్లు సెమీ ఫైనళ్లు గెలవడంతో అర్హత పొందాయి.

ఒక సెమీ ఫైనళ్లో యూఏఈ, నేపాల్‌ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్‌ మహ్మద్‌ వసీమ్‌ (70) మెరుపు అర్ధశతకం బాదేశాడు. మరో ఆటగాడు వృత్యా అరవింద్‌ (46) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. దీపేంద్ర సింగ్‌ (38), జ్ఞానేంద్ర మల్లా (20) టాప్‌ స్కోరర్లు. అహ్మద్‌ రజా 5 వికెట్లు తీశాడు. మ్యాచులో ఘన విజయం సాధించడంతో యూఏఈ టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది.

మరో సెమీస్‌లో ఐర్లాండ్‌, ఒమన్‌ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌  7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గారెత్‌ డెలానీ (47), హ్యారీ టెక్టార్‌ (35), ఆండీ మెక్‌బ్రిన్‌ (36) అదరగొట్టారు. ఛేదనకు దిగిన ఒమన్‌ 109 పరుగులకు ఆలౌటైంది. షోయబ్‌ ఖాన్‌ (30), జీషన్‌ మక్సూద్‌ (28) మాత్రమే పోరాడారు. ఐర్లాండ్‌లో సిమి సింగ్‌ 3, జోష్‌ లిటిల్‌, క్రెయిగ్‌ యంగ్‌, ఆండీ మెక్‌బ్రిన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రెండు దశల్లో జరగనుంది. మొదట గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బి సూపర్‌ 12 కోసం పోటీ పడతాయి. ఇప్పుడు యూఏఈ, ఐర్లాండ్‌ అర్హత సాధించింది ఈ గ్రూపుల్లోకే. అర్హత పోటీల్లో సెమీస్‌కు అర్హత సాధించే మరో రెండు జట్లు ఇందులోకి వస్తాయి. మొత్తంగా ఈ రెండు గ్రూపుల్లోని నాలుగు జట్లు సూపర్‌ 12కు వెళ్తాయి. అప్పుడు అసలు సిసలైన పోటీలు మొదలవుతాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.