By: ABP Desam | Updated at : 11 Jun 2022 11:04 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు (Image Credits: Hockey India)
యూరోప్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2021-22లో టీమిండియా ఒలంపిక్ విజేత బెల్జియంను చిత్తు చేసింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లూ 3-3 స్కోరుతో సమంగా నిలిచాయి. అయితే పెనాల్టీ షూటౌట్లో టీమిండియా 5-4తో విజయం సాధించింది. నిర్ణయాత్మక గోల్ను కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డుకోవడంతో టీమిండియాకు విజయం దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది. నెదర్లాండ్స్ 28 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా టీమిండియా 27 పాయింట్లు సాధించింది.
మొదటి క్వార్టర్ ముగిసేసరికి రెండు జట్లూ గోల్స్ సాధించడంలో విఫలం అయ్యాయి. రెండో క్వార్టర్లో బెల్జియం, భారత్ చెరో గోల్ సాధించాయి. మూడో క్వార్టర్లో బెల్జియం మరో గోల్ సాధించడంతో 1-2తో ఆధిక్యం సాధించింది. నాలుగో క్వార్టర్ ప్రారంభం కాగానే బెల్జియం మరో సాధించింది. దీంతో 1-3 ఆధిక్యంలోకి బెల్జియం దూసుకెళ్లింది.
ఈ దశలో బెల్జియం గెలవడం ఖాయం అనుకున్నా... టీమిండియా అద్బుతంగా కమ్బ్యాక్ ఇచ్చింది. అయితే హర్మన్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్ చెరో గోల్ సాధించి స్కోరును 3-3తో సమం చేసింది. అయితే పెనాల్టీ కార్నర్లో టీమిండియా 5-4 ఆధిక్యం సాధించి మ్యాచ్ను గెలుచుకుంది.
WTC Final 2023: ఓవల్ పిచ్పై అలాంటి బౌలింగా!! టీమ్ఇండియా కష్టాలకు రీజన్ ఇదే!
WTC Final 2023: ఆసీస్కు ఫాలోఆన్ ఆడించే దమ్ము లేదు! 2001 భయం పోలేదన్న సన్నీ!
IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ
IND VS AUS: అజింక్య అద్బుతమే చేయాలి - టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో పీకల్లోతు కష్టాల్లో భారత్!
IND VS AUS: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాకు కష్టాలు - 30 పరుగులకే ఓపెనర్లు అవుట్!
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్పై మంగళవారం విచారణ
టీడీపీకి మరో సన్స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్
Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్లోనే, 3 దశాబ్దాల తరవాత సర్ప్రైజ్