అన్వేషించండి

ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియాను ప్రకటించిన వసీం జాఫర్ - ఎవరెవరు ఉన్నారంటే?

2023 వన్డే వరల్డ్ కప్ మనదేశంలో త్వరలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం వసీం జాఫర్ తన జట్టును ప్రకటించాడు.

Wasim Jaffer ODI World Cup 2023: భారతదేశంలో 2023 వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహాలు ప్రారంభించింది.

వసీం జాఫర్ ప్రపంచకప్‌కు తన ఛాయిస్ టీంను ఎంపిక చేశారు. అతను ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్‌లను కూడా చేర్చుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయం కారణంగా చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నారు.

వసీం జాఫర్ తన జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లకే ఈ జట్టులో అవకాశం కల్పించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు వసీం జాఫర్ జట్టులో చోటు ఇచ్చాడు. అదే సమయంలో శిఖర్ ధావన్ కూడా జట్టులో భాగం అయ్యాడు.

శిఖర్ ధావన్ కొంతకాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాయి. అయినప్పటికీ శిఖర్ ధావన్‌పై వసీం జాఫర్ విశ్వాసం ఉంచాడు. గాయపడిన ఆటగాడు కేఎల్ రాహుల్‌ను కూడా జట్టులోకి తీసుకున్నాడు. కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయాస్‌ అయ్యర్‌లకు సంబంధించి బీసీసీఐ ఇటీవల ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.

వసీం జాఫర్ జట్టులో ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ జట్టులో స్పిన్ బౌలర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు.  భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇటీవలి కాలంలో చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే శుభ్‌మన్ గిల్‌కు కూడా వసీం జాఫర్ తన జట్టులో చోటు కల్పించాడు.

2023 ప్రపంచకప్‌లో భారత్ జట్టు తమ తొలి మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియాతో జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన చెన్నైలో ఈ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది.

2023 ప్రపంచకప్‌కు వసీం జాఫర్ ఎంపిక చేసిన భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget