అన్వేషించండి

మ్యాచ్‌లు

New Zealand Squad T20 WC: టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన జట్టును కివీస్ బోర్డు ప్రకటించింది. కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ ను కొనసాగించింది. వెటరన్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

New Zealand Squad T20 WC: అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులు గల జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు. ఆ జట్టు ఓపెనర్ మార్టిన్ గప్తిల్ రికార్డు స్థాయిలో 7వసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. 

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ జట్టు రన్నరప్ గా నిలిచింది. అయితే తర్వాత నుంచి కివీస్ ఆట గాడితప్పింది. మూడు ఫార్మాట్లలోనూ విఫలమవుతూ వస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేస్తారేమో అని అందరూ భావించారు. అయితే కివీస్ బోర్డు మాత్రం మరోసారి కేన్ పై నమ్మకముంచి.. అతనికే కెప్టెన్సీ అప్పగించింది. 

టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన జట్టును కివీస్ బోర్డు ప్రకటించింది. కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ ను కొనసాగించింది. వెటరన్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దాంతో అత్యధిక టీ20 ప్రపంచకప్ లు ఆడుతున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2022 ప్రపంచకప్ గప్తిల్ కెరీర్ లో ఏడవది. అతని కన్నా ముందు నాథన్ మెక్ కల్లమ్, రాస్ టేలర్ లు ఆరు ప్రపంచకప్ లలో పాలుపంచుకున్నారు.

న్యూజిలాండ్ గ్రూప్ -1 లో
కివీస్ జట్టు నేరుగా సూపర్- 12కు అర్హత సాధించింది. డిఫెండిగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్ఘనిస్థాన్ జట్లతోపాటు గ్రూప్ - 1లో ఉంది. వీటితోపాటు శ్రీలంక, ఐర్లాండ్ లు గ్రూప్-1 లో చేరే అవకాశం ఉంది. 

న్యూజిలాండ్ జట్టు

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, బ్రేస్ వెల్, మార్క్ చాప్ మన్, కాన్వే, ఫెర్గూసన్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, సాంట్నర్, సౌథీ, ఇష్ సోధి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
Embed widget