అన్వేషించండి

Diwali 2024: దీపావళికి ముందు ఈ వస్తువులు ఇంటికి తీసుకొస్తే ఎంత భక్తితో పూజ చేసినా ప్రయోజనం ఉండదు

Deepawali 2024 :దీపావళి ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామో.. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఈ పండగ సందర్భంగా కొన్ని పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు

Diwali 2024: హిందువుల పూజల్లోకెళ్ల కాంతివంతమైంది చాలా మందికి ప్రీతిపాత్రమైంది. అత్యంత పవిత్రమైంది. అందుకే దీపావళి అంటే ప్రతి హిందువు కూడా చాలా ఆనందంతో జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగ చాలా ప్రత్యమైందిగా చూస్తారు. దీపావళికి ముందు ప్రజలు తమ ఇంటికి కొత్త వస్తువులు తీసుకురావాలని చూస్తారు. ఈ క్రమంలో కొన్ని వస్తువులను అసలు ఇంటికి తీసుకురాకూడదు. అలాంటివి తీసుకొస్తే అరిష్టమని నిపుణులు చెబుతున్నారు. 

దీపావళి పండుగ, దీపోత్సవ్ అని కూడా పిలుస్తాము, ఇది చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. ఇది హిందువుల అత్యంత ప్రత్యేకమైన, ముఖ్యమైన పండుగ. ఈ పండుగ మనిషి జీవితంలోని చీకట్లు తొలగించి వెలుగునిస్తుంది. సానుకూలతను పెంపొందిస్తుంది. 

దీపావళి రోజున ప్రజలు తమ ఇళ్లలో లక్ష్మీ దేవి, గణేశుడు, కుబేర్ మహారాజ్ కు పూజలు చేస్తారు. వారి వారి సంప్రదాయాలను బట్టి ఈ పూజలు చేస్తారు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుందని వారి నమ్మకం. 

దీపావళికి ముందు ప్రజలు అనేక వస్తువులు కొంటూ ఉంటారు. శాస్త్రా గ్రంథాలు, నిపుణులు సూచనల ప్రకారం దీపావళి సమయంలో మనం ఇంట్లోకి తీసుకురాకూడని వస్తువులు చాలానే ఉంటాయట. మనం తెచ్చే వస్తువులు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి దీపావళికి ముందు కొన్ని రకాల వస్తువులను అస్సలు తీసుకురాకూడదని చెబుతారు. 

పొరపాటున కూడా వీటిని తీసుకురావద్దు

విరిగిన వస్తువులు - గాజులు, ఫర్నీచర్, ఇతర పాడైపోయిన వస్తువులు వంటి విరిగిన వస్తువులను ఇంటికి తీసుకురావద్దు. అలాంటివి దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి తీసుకురాకూడదని చెబుతారు. 

నల్లని వస్తువులు - నల్లని వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని కొందరు నమ్ముతారు. అందుకే నలుపు లేదా దానికి సమానంగా ఉండే ఏదైనా రంగు వస్తువులను ఇంటికి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు. 

ఉపయోగించిన లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులు - ఇప్పటికే ఉపయోగించిన వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దు, ఎందుకంటే అవి మీ ఇంటికి అశుభం కలిగించే ఓల్డ్‌ శక్తిని కలిగి ఉండవచ్చు అని అంటారు. 

పదునైన వస్తువులు - కత్తులు లేదా కత్తెర వంటి పదునైన వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దు, అలాంటి వస్తువులు సంఘర్షణకు దారితీస్తాయి. సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. ప్రతికూలతను పెంచుతాయి.

ప్రతికూల వస్తువులు - విచారకరమైన లేదా చెడు జ్ఞాపకాలతో సంబంధం ఉన్న ఏదైనా స్వాగతించకూడదు. ఒకరి పాత ఫోటో లేదా దానితో ఉన్న చెడు జ్ఞాపకాలను కలిగి ఉన్న ఏదైనా వస్తువును తీసుకురావద్దు. 

వివరణ: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాతీతమైన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించే వాటితో ఏబీపీ దేశం వెబ్‌సైట్‌తో ఎలాంటి సంబంధం లేదు. దీన్ని ఆమోదించదు. ధృవీకరించదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Also Read: ఈ ఏడాది దీపావళి ఎప్పుడో తెలుసా? తేది, చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్వర్వులు
Telangana: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్వర్వులు
Andhra Pradesh : ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
Bagmati Express Accident: భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంతో పలు రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే
భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంతో పలు రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే
Andhra Pradesh: ఏపీలో వైన్‌షాపులకు భారీ డిమాండ్‌- దాదాపు లక్ష వరకు దరఖాస్తులు దాఖలు 
ఏపీలో వైన్‌షాపులకు భారీ డిమాండ్‌- దాదాపు లక్ష వరకు దరఖాస్తులు దాఖలు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Yogi Adityanath Kanya pujan | దసరా నవరాత్రుల ప్రత్యేక పూజ చేసిన గోరఖ్ పూర్ పీఠాధిపతి | ABP DesamPak vs Eng 1st Test Records | ముల్తాన్ టెస్ట్ మీద విరుచుకుపడుతున్న టెస్టు ప్రేమికులు | ABP DesamJoe Root Jersey Pics Viral | తడిసిన బట్టలను గ్రౌండ్ లో ఆరేసుకున్న జో రూట్ | ABP DesamAP Deputy CM Pawan Kalyan Palle Panduga | అసలేంటీ పల్లె పండుగ..పవన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఏంటీ..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్వర్వులు
Telangana: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్వర్వులు
Andhra Pradesh : ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
Bagmati Express Accident: భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంతో పలు రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే
భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంతో పలు రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే
Andhra Pradesh: ఏపీలో వైన్‌షాపులకు భారీ డిమాండ్‌- దాదాపు లక్ష వరకు దరఖాస్తులు దాఖలు 
ఏపీలో వైన్‌షాపులకు భారీ డిమాండ్‌- దాదాపు లక్ష వరకు దరఖాస్తులు దాఖలు 
Central Funds : ఆంధ్రప్రదేశ్‌కు మిత్ర లాభం - కేంద్రం నుంచి  దండిగా నిధులొస్తున్నాయా ? ప్రచారమేనా ?
ఆంధ్రప్రదేశ్‌కు మిత్ర లాభం - కేంద్రం నుంచి దండిగా నిధులొస్తున్నాయా ? ప్రచారమేనా ?
Telangana News: తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra News: పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - తక్కువ ధరకే వంట నూనెలు
పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - తక్కువ ధరకే వంట నూనెలు
Vijayadashami 2024: ఎవరీ మహిషాసురుడు? దేవతులకు ఎలా శత్రువు అయ్యాడు.? తల్లిదండ్రులు ఎవరు?
ఎవరీ మహిషాసురుడు? దేవతులకు ఎలా శత్రువు అయ్యాడు.? తల్లిదండ్రులు ఎవరు?
Embed widget