అన్వేషించండి

Dasaswamedh Ghat: పవిత్ర గంగా హారతికి పుట్టినిల్లు , శివుడిని స్వాగతించేందుకు బ్రహ్మ సృష్టించిన ఘాట్ దశాశ్వమేధ ఘాట్!

Maha Shivratri 2025: కాశీలో ప్రతి ఘాట్ ప్రత్యేకమే..పవిత్ర గంగా హారతికి పుట్టినిల్లు , శివుడిని స్వాగతించేందుకు బ్రహ్మ సృష్టించినది ఘాట్ దశాశ్వమేధ ఘాట్. మహా శివరాత్రి సందర్భంగా ఈ ఘాట్ గురించి మీకోసం

Dasaswamedh Ghat in Varanasi:  కాశీ నగరం పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ప్రధానంగా మూడు. ఒకటి కాశీ విశ్వనాథ మందిరం, రెండు గంగా నది మూడోది పవిత్ర గంగా మాతకిచ్చే హారతి. కాశీ వెళ్లిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గంగా హారతిని కళ్ళారా చూసి రావాలనే అనుకుంటారు. అంతటి పవిత్రమైన గంగా హారతి జరిగే ప్రధానమైన స్థలమే దశ - అశ్వమేధ ఘాట్.

ఫిబ్రవరి 26 మహ శివరాత్రి...ఈ సందర్భంగా  ఈ ఘాట్ గురించి ప్రత్యేక కథనం...

 బ్రహ్మ పది యాగాలు చేసిన స్థలం ఇది 

కాశీ విశ్వనాథ మందిరానికి అతి దగ్గరగా ఉండే ఈ ఘాట్ వద్ద  పూర్వకాలంలో సృష్టి కర్త బ్రహ్మ  పది అశ్వమేధ యాగాలు చేశాడని అందుకే దీనికి దశ -అశ్వమేథ ఘట్ అనే పేరు వచ్చిందని చెబుతారు. మరో కథనం ప్రకారం బ్రహ్మదేవుడు పరమశివుడ్ని భూమికి ఆహ్వానించిన ప్రాంతంగా కూడా దశాశ్వమేధ ఘాట్ ప్రసిద్ధి చెందింది. కాశీలోని ఘాట్ లు అన్నిట్లో  చాలా పవిత్రమైంది గా దీనికి పేరు. పురాతన ఘాట్ పాడైపోవడంతో 1748లో మరాఠా పేశ్వా బాలాజీ బాజీరావు ఈ ఘాట్ ను నిర్మించారు. మరో 30 ఏళ్ల తర్వాత  ఇండోర్ మహారాణి అహల్య బాయి ఈ ఘాట్ ను అభివృద్ధి చేశారు.

Also Read: కాశీలో మహాశివరాత్రి సందడి - గంగా సంగమం జరిగే ప్రదేశం అస్సీ ఘాట్ విశిష్టత ఇదే!

దశాశ్వమేధ ఘాట్  ప్రత్యేకం : గంగా హారతి 

ఈ ఘాట్ ప్రత్యేకం ముందే చెప్పుకున్నట్టు గంగా హారతి. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో  పూజారులు రకరకాల దీపాలతో లయబద్ధంగా గంగానదికి ఇచ్చే హారతి ఎంతో పాపులర్. ఈ హారతిని కళ్ళారా చూడడం ఎంతో పుణ్యం అని  భక్తులు భావిస్తుంటారు. గంగా నదిలో పడవ పై ఏర్పాటుచేసిన కుర్చీలలో కూర్చుని ఈ గంగా హారతిని చూడడం కోసం  టూరిస్టులు పోటీ పడుతుంటారు. సప్త ఋషులకు  ప్రతీక గా ఏడుగురు యువకులు గంగా హారతి ఇస్తారు. వారణాసి రైల్వే స్టేషన్ నుంచి ఆటో రిక్షాలో  30 రూపాయల రుసుముతో  ఈ ఘాట్ వద్దకు సులువుగా చేరుకోవచ్చు. 

Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!

తీవ్రవాదుల బాంబు దాడికి చెక్కు చెదరని  వారణాసి

2010లో  దశ అశ్వమేధ ఘాటు వద్ద తీవ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ దాడిలో ఇద్దరు భక్తులు మృతి చెందగా 37 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు విదేశీ టూరిస్టులు. గంగా హారతిస్తున్న  చివరి నిముషాల్లో ఈ దాడి జరిగింది ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ. అయినప్పటికీ కాశీవాసుల ధైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ దశాశ్వమేధ ఘాట్ లో ఇచ్చే గంగా హారతి ని చూడడానికి భక్తులు పర్యాటకులు సాయంత్రం అయ్యేసరికి పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకుంటారు.

Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!

టాప్ హెడ్ లైన్స్

06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే లోపలి కన్ను రహస్యం!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే అంతర్ధృష్టి రహస్యం!
Nag Panchami 2026 Date: నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget