అన్వేషించండి

Ranga Politics : విశాఖ రంగా వర్థంతి సభకు వైఎస్ఆర్‌సీపీ దూరం - ఏపీలో మారుతున్న రాజకీయాలు !

విశాఖలో రంగా వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ దూరంగా ఉండనుంది. ఈ మేరకు తమ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.

 

Ranga Politics :  ఆంధ్రప్రదేశ్‌లో వంగవీటి రంగా వర్థంతి రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. గుడివాడలో పోటాపోటీగా కార్యక్రమాలు చేశారు. అయితే వైసీపీ  మాత్రం రంగాను ఒక్క గుడివాడలో మాత్రమే వర్థంతి నిర్వహించింది. ఇతర చోట్లా పట్టించుకోలేదు. విశాఖలో నిర్వహించానుకున్న రంగా వర్థంతి కార్యక్రమాని కూడా వైసీపీ నేతలు హాజరు కాకూడదని ఆదేశించింది. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో కాపు సామాజికవర్గంలో విశేష ఆదరణ ఉన్న నేతగా ఉన్న వంగవీటి రంగాను అన్ని పార్టీలు గౌరవంగా చూసుకోవడం ప్రారంభించాయి. అకస్మాత్ గా వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో వంగవీటి రంగాకు ఒక్క సారిగా ప్రాధాన్యం పెరిగినట్లయింది. 

టీడీపీలో వంగవీటి రంగా కుమారుడు రాధా !

వంగవీటి రంగా జయంతి, వర్థంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా విగ్రహాల వద్ద కాపు సామాజికవర్గం నేతలు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు. విజయవాడలో ఈ వేడుకలు మరింత ఉత్సాహంగా జరుగుతాయి. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో ఈ ఏడాది కూడా వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ.. తన తండ్రి వర్ధంతి కార్యక్రమాలపై రాజకీయ నీడలు పడకుండా జాగ్రత్త  పడ్డారు. రంగా అందరి మనిషి అని చెప్పేలా నివాళి అర్పించాలనుకున్న అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించారు.

గుడివాడలో రంగా వర్థంతి సందర్భంగా రాజకీయ యుద్ధం

నిజానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు రంగా వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొన్నది చాలా తక్కువ. అయితే గుడివాడలో కొడాలి నాని మాత్రం ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. టీడీపీ కూడా రంగా వర్థంతిని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది.కానీ కొడాలి నాని మాత్రం వంగవీటి రాధా తమ కుటుంబసభ్యుడిలాంటి వారని చెబుతూ వస్తున్నారు. టీడీపీ నేతలు రంగా వర్థంతిని చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఘాటుగా బ దులిచ్చారు. రంగా అందరి మనిషి.. ఆయన కుమారుడు వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. 

విశాఖ రంగా వర్థంతి కార్యక్రమానికి వైసీపీ దూరం  

రాధా – రంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో రంగా వర్థంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ  సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీకి చెందిన నేతలు ఎవరూ హాజరు కావద్దని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. స్టేజ్ పై వైసీపీ నేతలు ఉన్న సమయంలో జై జనసేన నినాదాలు చేస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా.. సమావేశం కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే తాజా పరిస్థితుల ప్రభావంతో ఈ మీటింగ్ పూర్తిగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలోనే జరుగనుంది. పార్టీలకు అతీతంగా ఈ సభ జరుగనుంది. విశాఖపట్నం ఏఎస్ రాజా గ్రౌండ్స్‌ లో ఈ సభ ఏర్పాటు కానుంది. గంటా శ్రీనివాస్ దీనికి నాయకత్వం వహించనున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో వంగవీటి రంగా విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు వ్యూహాత్మకంగా నివాళి అర్పించారు కానీ.. ఆ పార్టీ హైకమాండ్ మాత్రం విశాఖ సభకు హాజరు కాకూడదన్న నిర్ణయంతో.. తమ వైఖరి స్పష్టం చేసినట్లయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget