అన్వేషించండి

Telangana Elections 2023 : ఎంపీ టు ఎమ్మెల్యే - ఎన్నికల బరిలో ఏడుగురు !

Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఏడుగురు ఎంపీలు పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున ముగ్గురు , కాంగ్రెస్ తరపున ముగ్గురు...బీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ పోటీలో ఉన్నారు.

 

  
Telangana Elections 2023 MP Contest :  ఎంపీలుగా ఉన్న ఏడుగురు అసెంబ్లీ బరిలో దిగారు.  సాధారణగా ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక ఎంపీ స్థానం. అయితే ఎంపీ కన్నా ఎమ్మెల్యే మాటే ఎక్కవ చెల్లుబాటు అవుతుంది. పైగా తెలంగాణ ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే ఏకంగా ఏడుగురు ఎంపీలు తమ పార్టీల తరపున బరిలోకి దిగారు. 

ఎంపీ కన్నా ఎమ్మెల్యే పదవిపైనే నేతలకు గురి 

తెలంగాణ ఎన్నికల సమరంలో మొదటి అంకమైన నామినేషన్ల ఘట్టం పూర్తయే సరికి ఏడుగురు ఎంపీలు బరిలో మిగిలారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు, బీజేపి నుంచి ఎన్నికైన నలుగురిలో ముగ్గురు పోటీ చేస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాత్రం ఒకరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మేడ్చల్‌ మల్కాజిగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ప్రస్తుతం తన సొంత నియోజక వర్గమైన కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీలో ఉన్న కామారెడ్డి నుంచి బరిలో దిగారు. 

నల్లగొండ ఇద్దరు ఎంపీలూ అసెంబ్లీ బరిలో 

మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌ నగర్‌ నుంచి పోటీలో నిలబడ్డారు. 2018 శాసన సభ ఎన్నికల్లో ఆయన హుజూర్‌ నగర్‌ నుంచి గెలిచినప్పటికి, 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశం మేరకు నల్గోండ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి తన సతీమణి పద్మావతి రెడ్డిని హుజూర్‌నగర్‌ నుంచి బరిలోకి దించగా  బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక మరో కాంగ్రెస్‌ నేత కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  నల్లగొం  పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం నల్లగొండ  అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. 

అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెట్ లో గెలిచి నేతలు

బీజేపీ   మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్తి గంగుల కమలాకర్‌ చేతిలో ఓడిపోయారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసి బి.వినోద్‌ కుమార్‌పై గెలుపొందారు. 2019 ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన ధర్మపురి అర్వింద్‌   కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు. మరో బీజేపీ ఎంపీ సోయం బాబురావు 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఆయన బోథ్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. 

బరిలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ నుంచి మెదక్‌ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్‌ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీలో నిలబడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై ఓ వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన వీల్‌ చైర్‌లోనే వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి మొత్తం ఏడుగురు ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. :  ఇందులో ఎంతమంది గెలిచి తమ ఎంపీ పదవి వదులుకుంటారో డిసెంబర్‌ 3న తేలి పోనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
Income Tax Returns Filing Deadline: ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెడుతున్న ఐటీ వెబ్‌సైట్.. నేడు లాస్ట్ డేట్ కావడంతో టెన్షన్
ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెడుతున్న ఐటీ వెబ్‌సైట్.. నేడు లాస్ట్ డేట్ కావడంతో టెన్షన్
Chandrababu Urea: యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సాహక నగదు - రైతులకు చంద్రబాబు బంపర్ ఆఫర్
యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సాహక నగదు - రైతులకు చంద్రబాబు బంపర్ ఆఫర్
Mancherial Railway Station: మంచిర్యాల ప్రజలకు శుభవార్త.. వందే భారత్ హాల్టింగ్ ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
మంచిర్యాల ప్రజలకు శుభవార్త.. వందే భారత్ హాల్టింగ్ ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
Advertisement

వీడియోలు

India vs Pakistan | Operation Sindoor | ఇంటర్నేషనల్ లెవెల్ లో పాక్ పరువు తీసేలా మాస్టర్ ప్లాన్
India vs Pakistan | Pahalgam Attack | ఈ విజయం భారత సైన్యానికి అంకితం
India vs Pakistan Asia Cup 2025 | పాక్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వని టీమిండియా!
రూ.2లక్షల కోట్లతో 114 రఫేల్ ఫైటర్స్.. దేశ చరిత్రలోనే అతిపెద్ద డీల్!
ఆసియా కప్ 2025 ఫైనల్ చేరుకున్న ఇండియన్ వుమన్స్ హాకీ టీమ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vantara Case: వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
వంతారాలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదు - సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
Income Tax Returns Filing Deadline: ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెడుతున్న ఐటీ వెబ్‌సైట్.. నేడు లాస్ట్ డేట్ కావడంతో టెన్షన్
ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెడుతున్న ఐటీ వెబ్‌సైట్.. నేడు లాస్ట్ డేట్ కావడంతో టెన్షన్
Chandrababu Urea: యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సాహక నగదు - రైతులకు చంద్రబాబు బంపర్ ఆఫర్
యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సాహక నగదు - రైతులకు చంద్రబాబు బంపర్ ఆఫర్
Mancherial Railway Station: మంచిర్యాల ప్రజలకు శుభవార్త.. వందే భారత్ హాల్టింగ్ ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
మంచిర్యాల ప్రజలకు శుభవార్త.. వందే భారత్ హాల్టింగ్ ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
Waqf Amendment Act 2025: వక్ఫ్ కోసం 5 ఏళ్లు ఇస్లాంను అనుసరించడం తప్పనిసరి కాదు- సుప్రీంకోర్టు సంచలన తీర్పు
వక్ఫ్ కోసం 5 ఏళ్లు ఇస్లాంను అనుసరించడం తప్పనిసరి కాదు- సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Upendra: ఆ కాల్స్, మెసేజ్‌లకు రియాక్ట్ కావొద్దు - ఫ్యాన్స్‌కు ఉపేంద్ర వార్నింగ్
ఆ కాల్స్, మెసేజ్‌లకు రియాక్ట్ కావొద్దు - ఫ్యాన్స్‌కు ఉపేంద్ర వార్నింగ్
license For AI content creators: ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు - సంచలన నిర్ణయం దిశగా కేంద్రం !
ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు - సంచలన నిర్ణయం దిశగా కేంద్రం !
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ తెలుగు మూవీలో రమ్యకృష్ణ - రోల్ ఏంటో తెలుసా?
దుల్కర్ సల్మాన్ తెలుగు మూవీలో రమ్యకృష్ణ - రోల్ ఏంటో తెలుసా?
Embed widget