అన్వేషించండి
Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
Year Ender 2025: ఈ సంవత్సరం లో భరతదేశంలో కొన్ని ఆలయాలు విశేషంగా చర్చలో ఉన్నాయి. ఎందుకు అనేది తెలుసుకోండి
Year Ender 2025
1/5

ఈ సంవత్సరం పూరి జగన్నాథ దేవాలయం చాలా చర్చనీయాంశమైంది, ఎందుకంటే ఆలయంపై ఎగురుతున్న ధ్వజాన్ని ఒక పక్షి ఎగరేసుకుని తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన తరువాత, చాలా అశుభాల గురించి ఊహించారు. జ్యోతిష్య నిపుణులు ఈ సంఘటనను ఒక అపశకునంగా చూశారు.
2/5

వరంగల్ కాశీ విశ్వనాథ్ ఆలయం నుంచి అరుదైన మరియు ఆసక్తికరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఆలయ శిఖరంపై మూడు రోజుల పాటు ఒక తెల్లటి గుడ్లగూబ కూర్చుంది. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కావడంతో ఇది చాలా శుభంగా భావించారు
Published at : 04 Dec 2025 08:59 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















