అన్వేషించండి
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల! లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళికి ఈ చవకైన వస్తువులను ఇంటికి తీసుకురండి!
Diwali 2025: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయ్. అందుకే ధన త్రయోదశి సందర్భంగా ఈ వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి..అదృష్టం కలసివస్తుంది
Diwali 2025
1/6

దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరిని పూజించే ఆచారం ఉంది. ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తారు. మరికొందరు దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీపూజలో బంగారం ఉంచి పూజిస్తారు. కానీ బంగారం, వెండి ధరలు భారీగా పెరగాయ్ అందుకే మీరు ఈ వస్తువులు కొనుగోలు చేయడం మంచిది
2/6

ప్రస్తుతం బంగారం-వెండి ధరల కారణంగా సామాన్యులకు బంగారం కొనడం కష్టంగా మారింది. బంగారం వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొనుగోలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది
Published at : 19 Oct 2025 07:09 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















