అన్వేషించండి
In Pics: 219 మంది క్షేమంగా స్వదేశానికి, ఉక్రెయిన్ నుంచి ముంబయి చేరిన మొదటి విమానం
ముంబయి చేరిన విమానం
1/7

ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ముంబయి చేరుకుంది. ఈ విమానంలో 219 మంది స్వదేశానికి చేరుకున్నారు. ముంబయి చేరిన వారిలో ఏపీ తెలంగాణకు చెందిన వారూ ఉన్నారు. అలాగే అర్ధరాత్రి తర్వాత మరో విమానం దిల్లీ చేరుకోనుందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
2/7

ఎయిర్ ఇండియా విమానం క్రూ తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
Published at : 26 Feb 2022 11:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















