అన్వేషించండి

In Pics: 219 మంది క్షేమంగా స్వదేశానికి, ఉక్రెయిన్ నుంచి ముంబయి చేరిన మొదటి విమానం

ముంబయి చేరిన విమానం

1/7
ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ముంబయి చేరుకుంది. ఈ విమానంలో 219 మంది స్వదేశానికి చేరుకున్నారు. ముంబయి చేరిన వారిలో ఏపీ తెలంగాణకు చెందిన వారూ ఉన్నారు. అలాగే అర్ధరాత్రి తర్వాత మరో విమానం దిల్లీ చేరుకోనుందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. 
ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ముంబయి చేరుకుంది. ఈ విమానంలో 219 మంది స్వదేశానికి చేరుకున్నారు. ముంబయి చేరిన వారిలో ఏపీ తెలంగాణకు చెందిన వారూ ఉన్నారు. అలాగే అర్ధరాత్రి తర్వాత మరో విమానం దిల్లీ చేరుకోనుందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. 
2/7
ఎయిర్ ఇండియా విమానం క్రూ తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఎయిర్ ఇండియా విమానం క్రూ తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
3/7
ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
4/7
ఉక్రెయిన్ సంక్షోభం నుంచి బయటపడి సురక్షితంగా ముంబయి చేరుకున్న వారిలో 9 మంది ఆంధ్రకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి వివరాలను ఏపీ అధికారులు రిలీజ్ చేశారు.   ఉక్రెయిన్ నుంచి ముంబయి చేరుకున్న ఆంధ్ర విద్యార్థులు:  1.పోతాల వెంకట లక్ష్మీధర్ రెడ్డి   2.తెన్నేటి వెంకట సుమ   3.అఫ్రాన్ అహ్మద్   4.అమ్రితాంష్ -విశాఖపట్నం  5.వారణాసి శ్వేతా శ్రీ
ఉక్రెయిన్ సంక్షోభం నుంచి బయటపడి సురక్షితంగా ముంబయి చేరుకున్న వారిలో 9 మంది ఆంధ్రకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి వివరాలను ఏపీ అధికారులు రిలీజ్ చేశారు.  ఉక్రెయిన్ నుంచి ముంబయి చేరుకున్న ఆంధ్ర విద్యార్థులు: 1.పోతాల వెంకట లక్ష్మీధర్ రెడ్డి 2.తెన్నేటి వెంకట సుమ 3.అఫ్రాన్ అహ్మద్ 4.అమ్రితాంష్ -విశాఖపట్నం 5.వారణాసి శ్వేతా శ్రీ
5/7
వీరు కాకుండా  మరో 13 మంది ఏపీ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి ఆదివారం దిల్లీ చేరుకోనున్నారు. వారిలో కొందరి వివరాలను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది.  1)రాజులపాటి అనూష  2)శిమ్మ కోహిమా వైశాలి  3)వేముల వంశీ కుమార్ 4)జయశ్రీ  5)హర్షిత  6)షేక్ ఫర్జానా కౌసర్  7)సూర్య సాయి కిరణ్  8)అభిషేక్ మంత్రి
వీరు కాకుండా  మరో 13 మంది ఏపీ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి ఆదివారం దిల్లీ చేరుకోనున్నారు. వారిలో కొందరి వివరాలను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది.  1)రాజులపాటి అనూష  2)శిమ్మ కోహిమా వైశాలి  3)వేముల వంశీ కుమార్ 4)జయశ్రీ  5)హర్షిత  6)షేక్ ఫర్జానా కౌసర్  7)సూర్య సాయి కిరణ్  8)అభిషేక్ మంత్రి
6/7
ఉక్రెయిన్ లో ఏపీకి చెందివ విద్యార్థులు 350 మంది ఉన్నారని తెలిపారు దిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్  రెసిడెంట్ కమీషనర్  ప్రవీణ్ ప్రకాష్. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు మొత్తం 1100 మంది ఉండగా వారిలో 700 మంది కాంటాక్ట్స్ అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు.
ఉక్రెయిన్ లో ఏపీకి చెందివ విద్యార్థులు 350 మంది ఉన్నారని తెలిపారు దిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్  రెసిడెంట్ కమీషనర్  ప్రవీణ్ ప్రకాష్. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు మొత్తం 1100 మంది ఉండగా వారిలో 700 మంది కాంటాక్ట్స్ అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు.
7/7
ఏపీకి చెందిన 350 మందినీ స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. వారిలో దిల్లీ చేరుకునే విద్యార్థులకు  ఉచిత బస, వసతి, రవాణా సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వమే కల్పిస్తుందనీ ఎవరూ వాటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన 350 మందిలో 90 శాతం మంది ఒకే యూనివర్సిటీలో చదవుతూ ఉండడం వల్ల వారి వివరాలు సేకరించడం వారిని కాంటాక్ట్ చేయడం కాస్త సులభమైందన్నారు.
ఏపీకి చెందిన 350 మందినీ స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. వారిలో దిల్లీ చేరుకునే విద్యార్థులకు  ఉచిత బస, వసతి, రవాణా సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వమే కల్పిస్తుందనీ ఎవరూ వాటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన 350 మందిలో 90 శాతం మంది ఒకే యూనివర్సిటీలో చదవుతూ ఉండడం వల్ల వారి వివరాలు సేకరించడం వారిని కాంటాక్ట్ చేయడం కాస్త సులభమైందన్నారు.

ఇండియా ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Jatadhara OTT : సడన్‌గా ఓటీటీలోకి సుధీర్ బాబు 'జటాధర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సడన్‌గా ఓటీటీలోకి సుధీర్ బాబు 'జటాధర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Embed widget