తమిళనాడులో మొదలైన ఈ పాదయాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కొనసాగుతోంది
సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ ఈ యాత్రను మొదలుపెట్టారు.
ఈ యాత్రకు ఇప్పటివరకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై తమ మద్దతు ప్రకటించారు.
తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఉజ్జయినిలో భారత్ జోడో యాత్రలో సందడి చేశారు.
రాహుల్ గాంధీ పాదయాత్రకు ఆమె తన మద్దతు ప్రకటించారు.
రాహుల్తో కలిసి స్వరా భాస్కర్ నడుస్తూ ముచ్చటించిన ఫొటోలను కాంగ్రెస్ ట్విట్టర్లో షేర్ చేసింది.
ఇప్పటికే అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూజా భట్, పూనమ్ కౌర్, రియా సేన్, సుశాంత్ సింగ్, మోనా అంబేగావ్కర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరీ తదితరులు జోడో యాత్రలో పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4న రాజస్థాన్లోకి ప్రవేశించనుంది. (All Image Source: Twitter)
Business News: ఏడిపించిన మార్కెట్లు - కొండెక్కిన వెండి, బంగారం!
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
యువ గళాన్ని వినిపించి పసుపు దళాన్ని నడిపించడానికి బయల్దేరిన లోకేష్
In Pics: గేమ్ + గ్లామర్= సానియా మీర్జా
Republic Day 2023: గణతంత్ర వేడుకల్లో అబ్బుర పరిచిన శకటాల ప్రదర్శన - మీరూ చూడండి!
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Peerzadiguda: అర్ధరాత్రి పేకాటరాయుళ్ల హంగామా, మీడియాపై దాడి! తలుపులు మూసేసి, కరెంటు తీసేసి రచ్చ
Hindenburg on Adani: జాతీయవాదం పేరు చెప్పి మోసాల్ని కప్పి పుచ్చలేరు, అదానీకి హిండన్ బర్గ్ స్ట్రాంగ్ కౌంటర్
Pathaan movie: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?