అన్వేషించండి
In Pics : విశాఖ శారదాపీఠం శరన్నవరాత్రుల్లో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా
విశాఖ శ్రీ శారదాపీఠం శరన్నవరాత్రి మహోత్సవాలలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి మంత్రి రోజా ఆశీస్సులు అందుకున్నారు.
విశాఖ శారదా పీఠంలో మంత్రి ఆర్కే రోజా
1/6

విశాఖ శ్రీ శారదాపీఠం శరన్నవరాత్రి మహోత్సవాలలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. మహాకాళి అలంకరణలో దర్శనమిచ్చిన రాజశ్యామలా అమ్మవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు.
2/6

సోమవారం మధ్యాహ్నం శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి రోజా శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Published at : 03 Oct 2022 05:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















