అన్వేషించండి

Pakistan : పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ మూసివేత - అక్కడెప్పుడు పెట్టారు ?

Microsoft : పాకిస్తాన్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ సెంటర్ ను మూసేశారు. పాతికేళ్ల కిందట ఈ క్యాంపస్ ను ప్రారంభించారు. ఇప్పుడు నడపడం సాధ్యం కాదని మూసేశారు.

Microsoft shuts down Pakistan office after 25 years :  పాకిస్తాన్‌లో సాఫ్ట్ వేర్ పరిశ్రమ ఉందా.. అంటే చాలా మందికి ఉందని తెలియదు. పాతికేళ్ల క్రితమే మైక్రోసాఫ్ట్‌ క్యాంపస్ ను పాకిస్తాన్ లో ఏర్పాటు చేశారు.  మైక్రోసాఫ్ట్ 2000లో పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. జూలై 3, 2025 నాటికి, 25 సంవత్సరాల తర్వాత, తన కార్యాలయాన్ని అధికారికంగా మూసివేసింది.  గ్లోబల్ రీస్ట్రక్చరింగ్,  క్లౌడ్-ఆధారిత, పార్టనర్-లెడ్ మోడల్‌కు మార్పులో భాగంగా పాకిస్తాన్ క్యాంపస్ అక్కరలేదని నిర్ణయించుకుంది.  ఈ మూసివేత ప్రక్రియలో, పాకిస్తాన్‌లోని మైక్రోసాఫ్ట్ చివరి కొద్ది మంది ఉద్యోగులకు అధికారికంగా సమాచారం అందించింది.

పాకిస్తాన్‌లో ఆర్థిక అస్థిరత, అధిక పన్నులు, టెక్ దిగుమతులలో సమస్యలు,  రాజకీయ అనిశ్చితి వంటి కారణాలు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అయ్యాయి.  జూన్ 2025 నాటికి, పాకిస్తాన్  విదేశీ మారక నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి, ఇది టెక్ దిగుమతులు,  విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వాణిజ్య లోటు  24.4 బిలియన్ డాలర్లకు  చేరుకుంది.  మైక్రోసాఫ్ట్ యొక్క పాకిస్తాన్ కార్యాలయ మూసివేత గ్లోబల్ వర్క్‌ఫోర్స్ తగ్గింపులో భాగంగా జరిగిందని అనుకోవచ్చు. ఇటీవల మైక్రోసాఫ్ట్   మొత్తం 2,28,000 మంది ఉద్యోగులలో 4 శాతం మందిని తొలగించింది.  

నిజానికి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో ఒక సంపూర్ణ ఇంజనీరింగ్ బేస్‌ను ఎప్పుడూ స్థాపించలేదు.  Azure ,  Office వంటి ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి సారించి  లైజన్ కార్యాలయాలను నిర్వహించింది.   గతంలో, మైక్రోసాఫ్ట్ గ్రామీణ ప్రాంతాలలో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం, వ్యాపారాలను డిజిటైజ్ చేయడం,  విద్యా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలను నిర్వహించింది.   స్థానిక ప్రతిభను పెంపొందించడం, ఎంటర్‌ప్రైజ్ భాగస్వామ్యాలను నిర్మించడం,   ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులలో ప్రభుత్వ విభాగాలతో భాగస్వామ్యం చేయడం ద్వారా పాకిస్తాన్‌లో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించింది.  

మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ నుంచి వెళ్లిపోవాలని అనుకోవడం ఆ దేశ  టెక్ రంగానికి గణనీయమైన దెబ్బగా  భావిస్తున్నారు. ఇది దేశ ఆర్థిక భవిష్యత్తుకు "ఆందోళనకర సంకేతం"గా  ఆందోళన వ్యక్తమవుతోంది.   గత కొన్ని సంవత్సరాలలో, మైక్రోసాఫ్ట్ లైసెన్సింగ్,  కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్‌ను ఐర్లాండ్‌లోని యూరోపియన్ హబ్‌కు బదిలీ చేసింది.  2022లో, మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో తన క్యాంపస్ ను విస్తరించాలని అనుకుంది. కానీ రాజకీయ  అస్థిరత కారణంగా వియత్నాంలో ఆ ప్రణాళికలు అమలు చేసింది.  ఇతర బహుళజాతి సంస్థలు కూడా పాకిస్తాన్‌లో కార్యకలాపాలను తగ్గించాయి లేదా పూర్తిగా మూసివేస్తున్నాయి.          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget