By: ABP Desam | Updated at : 17 Jan 2022 06:18 PM (IST)
Edited By: Murali Krishna
రిపబ్లిక్డే కు ఏర్పాట్లు
రిపబ్లిక్ డే వేడుకకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాదితో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా వాయుసేన ప్రత్యేక విన్యాసాలకు రెడీ అవుతోంది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలలో భాగంగా 75 ఎయిర్క్రాఫ్ట్లతో విన్యాసాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలానే కరోనా నిబంధనలను కూడా పక్కాగా అమలు చేస్తామని వాయుసేన పేర్కొంది.
Koo App5 Rafale to fly over the Rajpath in the Vinaash formation. Navy’s MiG29K and P-8I surveillance aircraft will fly in the Varuna formation. 17 Jaguar fighter aircraft will fly in the shape of 75 to celebrate Azadi ka Amrut Mahotsav: IAF PRO Wing Commander Indranil Nandi- Prasar Bharati News Services (@pbns_india) 17 Jan 2022
విన్యాసాలు ఇవే..
భారీ భద్రత..
మరోవైపు దేశంలో సెక్యూరిటీ ఏజెన్సీలు, బలగాలు హైఅలర్ట్లో ఉన్నాయి. రిపబ్లిక్ డే నాడు భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందటంతో అప్రమత్తం అయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో భద్రతను పెంచాలని ఇప్పటికే బలగాలకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
భద్రతా బలగాలకు వచ్చిన సమాచారం ప్రకారం.. హై ప్రొఫైల్ లీడర్లతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలు, మార్కెట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, ఆధ్యాత్మిక ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
దీంతో ముఖ్యంగా యూనిట్ కంట్రోల్ రూమ్లు 24/7 అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఘా వర్గాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుని సివిల్ పోలీసులకు అందించాలని పేర్కొంది.
భద్రతా బలగాలతో పాటు మిలిటరీ సిబ్బంది కూాడా అప్రమత్తంగా ఉండాలని.. క్యాంప్ ఏరియాల్లో కూడా నిరంతర పర్యవేక్షణ చేయాలని సదరు నోటీసులో ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం.
Also Read: Covid Vaccine for Children: గుడ్న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!
Also Read: Omicron Cases: భారత్లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు
Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం, ఆయన వల్ల సర్పంచ్ల ఆత్మహత్యలు: టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR UK Tour: లండన్లోని కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్పై స్టే
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్గా నిఖత్ జరీన్!
Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?