News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275గా అధికారులు ధ్రువీకరించారు.

FOLLOW US: 
Share:

Coromandel Express Accident: 


288 మంది మృతి 

ఒడిశా ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్యపై స్పష్టత లేకపోవడం కన్‌ఫ్యూజన్‌కి దారి తీసింది. 288 మంది చనిపోయారని చాలా మంది ధ్రువీకరించారు. అయితే...అధికారులు మరణాల సంఖ్యలో క్లారిటీ ఇచ్చారు. డెత్‌ టోల్‌ని అప్‌డేట్ చేసి...275 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. అందరూ అనుకుంటున్నట్టుగా 288 మంది చనిపోలేదని వివరించారు. ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జేనా ఇదే విషయం తెలిపారు. కొన్ని మృతదేహాలను రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్ తలెత్తిందని స్పష్టం చేశారు. 

"ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ అనుకుంటున్నట్టుగా మృతుల సంఖ్య 288 కాదు. అధికారులతో మరోసారి చెక్‌ చేయించాం. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కపెట్టారు. అందుకే సంఖ్య పెరిగింది. కానీ...వాస్తవంగా మృతుల సంఖ్య 275. వీరిలో 88 మంది ఐడెంటిటీని గుర్తించాం"

- ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జేన్ 

మార్చురీలో ఉన్న డెడ్‌ బాడీస్‌కి DNA టెస్ట్‌లు కూడా చేస్తున్నట్టు ప్రదీప్ జేన్ వెల్లడించారు. స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో ఈ టెస్ట్‌లు జరుగుతున్నాయని వివరించారు. మొత్తం 1,175 మంది గాయపడ్డారని చెప్పిన ఆయన..వారిలో 793 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని డెడ్‌బాడీస్ ఐడెంటిటీని గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇంకా గుర్తించాల్సిన డెడ్‌బాడీస్‌ చాలానే ఉన్నాయి. 

Published at : 04 Jun 2023 05:47 PM (IST) Tags: death toll Train Accident Odisha Train Accident Coromandel Express Accident Odisha Train Accident News Balasore Train Accident Odisha Train Accident Live Odisha Accident Death Toll

ఇవి కూడా చూడండి

Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు

Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Putta Madhu Padayatra: పాదయాత్రలో కంటతడి పెట్టిన పుట్ట మధు, బతికుండగానే చంపేస్తున్నారంటూ ఆవేదన

Putta Madhu Padayatra: పాదయాత్రలో కంటతడి పెట్టిన పుట్ట మధు, బతికుండగానే చంపేస్తున్నారంటూ ఆవేదన

సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల

సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల

టాప్ స్టోరీస్

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా