అన్వేషించండి

Amarnath Cloudburst: ఇదెంతో దురదృష్టకరం, సమగ్ర విచారణ జరపాలి: అమర్‌నాథ్ ఘటనపై ఫరూక్ అబ్దుల్లా

అమర్‌నాథ్‌లో జరిగిన ప్రమాదంపై జమ్ము, కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు.

ఇదెంతో దురదృష్టకరం, సమగ్ర విచారణ జరపాలి: అమర్‌నాథ్ ఘటనపై ఫరూక్ అబ్దుల్లా

బాధిత కుటుంబాలకు పరిహారం అందించండి: ఫరూక్ అబ్దుల్లా 

అమర్‌నాథ్‌లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని జమ్ము, కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా 16 మంది చనిపోవటం, పలువురు గాయపడటం బాధాకరమని అన్నారు. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో టెంట్‌లు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావటం లేదని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందనే నమ్మకముందని వ్యాఖ్యానించారు. అక్కడ ఏం జరిగిందో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అభిప్రాయపడ్డారు. భారీ వర్షాల కారణంగా కొండలపై నుంచి వరద ముంచుకొస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు 15 వేల మంది యాత్రికులను పంజ్‌తర్ని క్యాంప్‌కుసురక్షితంగా తరలించారు. వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిలో పాతిక మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకొంత మంది ఈ వరదల్లోనే చిక్కుకుపోయుంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి. 

బాధితుల్ని రక్షించేందుకు ఇండియన్ ఆర్మీతో పాటు స్థానిక పోలీసు యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. థర్మల్ ఇమేజర్స్‌తో, రేడార్స్‌తో గాలిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత సహకారంతో ఈ ప్రక్రియను చేపడుతున్నారు. ఈ సహాయక చర్యలు పూర్తయ్యాక కానీ అమర్‌నాథ్
యాత్ర తిరిగి ప్రారంభమయ్యేలా లేదు. 

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Maoists Peace Talks: శాంతి చర్చలకు వేడుకుంటున్న మావోయిస్టులు - అంతం చేసేదాకా వదిలేది లేదంటున్న బలగాలు
శాంతి చర్చలకు వేడుకుంటున్న మావోయిస్టులు - అంతం చేసేదాకా వదిలేది లేదంటున్న బలగాలు
Pahalgam Terror Attack: పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
Koragajja: 'కాంతార'కు భిన్నంగా సుధీర్ అత్తవర్ కొత్త సినిమా 'కొరగజ్జ'...
'కాంతార'కు భిన్నంగా సుధీర్ అత్తవర్ కొత్త సినిమా 'కొరగజ్జ'...
Embed widget