అన్వేషించండి

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Uttarakhand Tunnel Rescue Pipe work completed: ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికాసేపట్లో సురక్షితంగా బయటకు రానున్నారు.

Uttarakhand Tunnel Rescue Success: ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికాసేపట్లో సురక్షితంగా బయటకు రానున్నారు. సిల్ క్యారా సొరంగంలో డ్రిల్లింగ్ పూర్తయి పైపులను అమర్చినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami)  తెలిపారు. కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా పూర్తయిందని చెప్పారు. టన్నెల్ వద్ద పనులను ఆయన పరిశీలిస్తున్నారు. దాదాపు 17 రోజుల తరువాత మంగళవారం నాడు కార్మికులు టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకు వస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు.

సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చి, అనంతరం 41 మంది కార్మికులను చిన్యాలిసౌర్‌ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించనున్నారు. అక్కడ వారికి చికిత్స అందించేందుకు బెడ్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు అధికారులు పూల దండలను సైతం సిల్ క్యారా టన్నెల్ వద్దకు తీసుకువచ్చి సెలబ్రేషన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయిందన్న విషయం తెలియగానే కార్మికుల కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇన్ని రోజులు అయితే అయింది కానీ, తమ కుటుంబసభ్యుడు ప్రాణాలతో సురక్షితంగా వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వారు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి, అధికారులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్), PMO మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే, మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ కం BRO డీజీ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ (రిటైర్డ్) సిల్ క్యారా సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులను పరిశీలించి టన్నెల్ నుంచి బయటకు వచ్చారు. కార్మికులను బయటకు తీసుకొచ్చాక అంబులెన్స్ లలో వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దాదాపు 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి తమ కుటుంబసభ్యుడు క్షేమంగా బయటకు వస్తున్నాడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని కార్మికుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. తమ కళ్లారా చూస్తే గానీ నమ్మకం కుదరదని, ఒక్కసారి వారిని చూశాక ఇంటికి వెళ్లిపోతామని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని చెప్పినా, ఏదో ఆందోళనగా ఉందన్నారు. బిహార్ కు చెందిన ఓ కార్మికుడి కుటుంబసభ్యుడు మాట్లాడుతూ.. నిన్న తాను మాట్లాడినప్పుడు బాగున్నానని చెప్పారని తెలిపాడు. క్షేమంగా బయటకు వస్తారని దైర్యం చెప్పినట్లు మీడియాతో మాట్లాడారు.

మైక్రో టన్నెలింగ్ ఎక్స్ పర్ట్ క్రిస్ కూపర్ మాట్లాడుతూ.. వర్టికల్ డ్రిల్లింగ్ నిలిపివేసి, మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేశామన్నారు. సొరంగంలోపల చిక్కుకున్న అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget