అన్వేషించండి

Banda Boat Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం, యమునా నదిలో పడవ బోల్తా , 17 మంది గల్లంతు!

Banda Boat Accident : ఉత్తర్ ప్రదేశ్ బాందా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 మరణించారు. 17 మంది వరకు గల్లంతు అయినట్లు సమాచారం.

Banda Boat Accident :  ఉత్తర్​ ప్రదేశ్​ బాందా జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు.  కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. యూపీ మర్కా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మర్కా నుంచి ఫతేపుర్ ​లో ఉన్న జరౌలీ ఘాట్ ​కు యమునా నది మీదుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బలమైన గాలుల కారణంగా సుడిగుండం ఏర్పడి పడవ మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బందిని అధికారులు రంగంలోకి దింపారు. 

17 మంది గల్లంతు! 

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నుంచి మార్కాకు ప్రయాణికులతో వెళ్తున్న పడవ యమునా నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలు పలువురు మునిగిపోయారని ఏఎన్ఐ తెలిపింది. పడవలో ఉన్న వ్యక్తుల సంఖ్యను అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆరా తీశారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. జిల్లా అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈదురు గాలుల వల్లే బోటు బోల్తా పడిందని స్థానిక ఎస్పీ అభినందన్ విలేకరులతో అన్నారు. ఇప్పటి వరకు 15 మందిని రక్షించామన్నారు. మరో 17 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఇప్పటి వరకూ 4 మృతదేహాలను వెలికితీశారు. NDRF, SDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు. 

పడవల్లో రవాణా 

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం  ఒక ప్రకటనలో తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను కోరారు. మార్కా పరిసర ప్రాంతాల ప్రజలు సమీప పట్టణాలకు చేరుకోవడానికి పడవలు మాత్రమే రవాణా మార్గం. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు మాట్లాడుతూ నది ప్రవాహం ఎక్కువగా ఉందని, పడవ నది మధ్యలోకి వెళ్లగా మునిగిపోయిందన్నారు. పడవ ఒక్కసారిగా బోల్తాపడిందని, పడవ నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నానన్నారు. 

Also Read : Venkaiah Naidu : దేశ రాజకీయాల్లో ఇక వెంకయ్యనాయుడు పాత్రేంటి ? రాజకీయంగా రిటైర్మెంటేనా ?

Also Read : TS BJP EC : "సాలు దొర - సెలవు దొర"కు ఈసీ నో పర్మిషన్ - కొత్త పేరుతో బీజేపీ మొదలు పెడుతుందా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget