అన్వేషించండి

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు, నిందితుల ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డ్: NIA

Rameshwaram Cafe NIA Reward: బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు కేసులో నిందితుల ఆచూకీ చెబితే రూ.10 లక్షల చొప్పున రివార్డ్ అందించనున్నట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది.

Rameshwaram Cafe Blast: బెంగళూరు - కర్ణాటకలో సంచలనంగా మారిన బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ లో బాంబు పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ పేలుడుకు ఇద్దరు నిందితులు కారణమని పేర్కొన్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, ఇద్దరు నిందితులకు కలిపి రూ.20 లక్షలు రివార్డ్ ఇస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారిక ఎక్స్ పేజీలో వెల్లడించింది.

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు, నిందితుల ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డ్: NIA

మార్చి 1న బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌ లో జరిగిన బాంబు పేలుడులో పలువురు వినియోగదారులు, సిబ్బంది గాయపడ్డారు. ఈ పేలుడు ఘటనలో అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌, ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌ ప్రధాన నిందితులని ఎన్ఐఏ దర్యాప్తు బృందం వెల్లడించింది. గతంలో 2020లో ఉగ్రదాది కేసులోనూ వీళ్లు వాంటెడ్ జాబితాలో ఉన్నారు. నిందితుల వివరాలు తెలిస్తే info.blr.nia@gov.inకు మెయిల్ చేసి సమాచారం అందించాలని ఎన్ఐఏ కోరింది. నిందితుల సమాచారం తెలిపిన వారి వివరాలపై గోప్యత పాటిస్తామని వెల్లడించింది. గురువారం ఓ నిందితుడు ముజమ్మిల్‌ షరీఫ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతడి వద్ద పేలుడు పదార్థాలను, మరికొన్ని డిజిటల్ పరికరాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు, నిందితుల ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డ్: NIA

 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Embed widget