అన్వేషించండి

PM Modi: రాజకీయాల్లో అది చాలా ముఖ్యం, లేదంటే మనకు తీవ్ర నష్టం - మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

PM Modi on False News: పరిపాలనలో కమ్యూనికేషన్ కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ నిర్ణయాలు, సాధించిన విజయాల గురించి ప్రజలకు తెలియజేయడంలో చురుకుగా పాల్గొనాలని మోదీ పార్టీ నేతలకు సూచించారు.

Latest News in Telugu: కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలకు పారదర్శకంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల విశ్వాసం పొందడం కోసం కేంద్ర ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రాముఖ్యాన్ని వివరించారు. తన పాలనలో కమ్యూనికేషన్ కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాల గురించి ప్రజలకు తెలియజేయడంలో చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు. ప్రతిపక్షం ప్రచారం చేస్తున్న ఫేక్ సమాచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ మేరకు ప్రధాని తన మంత్రివర్గ సహచరులు సహా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

రాజకీయాల్లో కథనం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. చక్కగా తయారు చేసిన ఓ స్టోరీ ప్రజల అభిప్రాయాలను మార్చగలదని.. వారి ఆలోచనలను కూడా తారుమారు చేయగలదని మోదీ అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎన్నికల్లో మనకు తీవ్రమైన నష్టం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ విధానాలను తరచూ ప్రతిపక్షం వ్యతిరేకిస్తుండడం, వాటిపై తప్పుడు కథనాలతో వారు ప్రజల్లోకి వెళ్లడం కారణంగా.. అది మన విధానాల ఉద్దేశం, వాటి ఫలితాలపై విపరీతమైన ప్రభావం చూపుతుందని మోదీ అన్నారు. కాబట్టి, ప్రభుత్వం చేపట్టే పనులకు సంబంధించి ప్రజల్లో మన పట్ల విశ్వాసాన్ని కలిగించేలా సమాచారాన్ని చేరవేయాలని పార్టీ నేతలకు, ఉన్నతాధికారులకు మోదీ పిలుపు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget