అన్వేషించండి

నాకు ఎలాంటి పదవిపైనా ఆసక్తి లేదు, విపక్ష కూటమి కన్వీనర్‌ పోస్ట్‌పై నితీష్ క్లారిటీ

Opposition Meet: విపక్ష కూటమి కన్వీనర్‌ పదవిపై తనకు ఆసక్తి లేదని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.

Opposition Meet: 

రెండు కూటముల కసరత్తులు..

లోక్‌సభ ఎన్నికల కోసం అధికార, విపక్షాలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఇప్పటికే NDA కూటమిలోని పార్టీలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్‌డీఏని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన I.N.D.I.A కూటమి కూడా అన్ని విధాలుగా ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఈ కూటమికి చెందిన పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు. తొలిసారి పట్నాలో, ఆ తరవాత బెంగళూరులో భేటీ అయ్యారు. ఈ సారి ముంబయిలో సమావేశం కానున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కూటమికి పేరైతే పెట్టారు కానీ...ఇప్పటి వరకూ లీడ్ చేసేది ఎవరన్నది ప్రకటించలేదు. మొదటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరే వినిపిస్తోంది. ఆయనే I.N.D.I.A కూటమికి కన్వీనర్‌గా ఉంటారని చాలా మంది నేతలు చెప్పారు. దీనిపై నితీష్ కుమార్ స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చారు. తనకు ఏ పదవిపైనా ఆసక్తి లేదని, కేవలం అన్ని పార్టీలను ఒకేతాటిపైకి తీసుకురావడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. 

"నాకు ఏ పదవిపైనా ఆసక్తి లేదు. ఇదే విషయాన్ని నేను గతంలోనూ చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. నాకు కన్వీనర్ పదవిపై ఏ మాత్రం ఆసక్తి లేదు. కేవలం అన్ని పార్టీలను కలపడమే నా పని. అదే నా లక్ష్యం"

- నితీష్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 

లోగో ఆవిష్కరణ..? 

ముంబయిలో జరగనున్న భేటీకి తాను హాజరవుతానని, కూటమి నుంచి ఏమీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆయన గట్టిగానే స్పందించారు. అలాంటి ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. ఆగస్టు 31న జరగనున్న విపక్ష కూటమి భేటీలోనే I.N.D.I.A లోగోని ఆవిష్కరించనున్నారు. కూటమి పేరు కలిసొచ్చేలా  ఓ లోగో తయారు చేసిన్టటు సమాచారం. ఇదే సమయంలో ఈ కూటమికి సంబంధించిన కో ఆర్డినేషన్ కమిటీలోని 11 మంది సభ్యుల పేర్లనూ ఈ సమావేశంలోనే ఖరారు చేస్తారని తెలుస్తోంది. కానీ...దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. భారత దేశ స్ఫూర్తికి నిదర్శనంగా ఈ లోగో ఉండనుందని కొందరు నేతలు చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: భారత్ పై ప్రభావం చూపని ట్రంప్ 50 శాతం టారిఫ్.. GDP వృద్ధి అంచనా పెంచిన IMF
భారత్ పై ప్రభావం చూపని ట్రంప్ 50 శాతం టారిఫ్.. GDP వృద్ధి అంచనా పెంచిన IMF
Crime News: ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
KTR : జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో 20,000 ఫేక్ ఓట్లు - కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు- తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్‌
జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో 20,000 ఫేక్ ఓట్లు - కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు- తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్‌
Meesaala Pilla Song: ట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల' సాంగ్ - 'మన శంకరవరప్రసాద్ గారి' ఎనర్జీ డబుల్
ట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల' సాంగ్ - 'మన శంకరవరప్రసాద్ గారి' ఎనర్జీ డబుల్
Advertisement

వీడియోలు

Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Ind vs WI 2nd Test | బౌండరీ లైన్ దగ్గర బర్గర్ తింటూ కూర్చొన్న ఈ స్టార్ట్ బ్యాటర్ ఎవరో గుర్తుపట్టారా? | ABP Desam
Ind vs Wi Mohammad Siraj | విండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్‌కి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్ సిరీజ్ | ABP Desam
Harman Preet Kaur | వన్డే వరల్డ్ కప్ 2025లో హర్మన్ కెప్టెన్సీ, ఫామ్‌పై పెరుగుతున్న విమర్శలు | ABP Desam
Rohit Sharma vs Gautam Gambhir । రోహిత్ కి షాకింగ్ కౌంటర్ ఇచ్చిన గంభీర్ | AbBP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: భారత్ పై ప్రభావం చూపని ట్రంప్ 50 శాతం టారిఫ్.. GDP వృద్ధి అంచనా పెంచిన IMF
భారత్ పై ప్రభావం చూపని ట్రంప్ 50 శాతం టారిఫ్.. GDP వృద్ధి అంచనా పెంచిన IMF
Crime News: ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
KTR : జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో 20,000 ఫేక్ ఓట్లు - కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు- తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్‌
జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో 20,000 ఫేక్ ఓట్లు - కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు- తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్‌
Meesaala Pilla Song: ట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల' సాంగ్ - 'మన శంకరవరప్రసాద్ గారి' ఎనర్జీ డబుల్
ట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల' సాంగ్ - 'మన శంకరవరప్రసాద్ గారి' ఎనర్జీ డబుల్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
Jaisalmer Bus Fire: జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
Andhra Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
Big Battery Mobile: గేమింగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. పవర్ ఫుల్ బ్యాటరీతో వస్తున్న Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్
గేమింగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. పవర్ ఫుల్ బ్యాటరీతో వస్తున్న Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్
Embed widget