అన్వేషించండి

General Elections 2024: ముగిసిన మూడో విడత ఎన్నికలు - ఓటింగ్ శాతం ఎంతంటే

Lok Sabha Elections 2024: ఈ మూడో విడత ఎన్నికల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Elections Voting Percentage: దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ ముగిసింది. మంగళవారం (మే 7) సాయంత్రం 6 గంటలకు అన్ని చోట్ల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మూడో విడతలో 60.17 ఓటింగ్ శాతం నమోదైనట్లుగా ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఈ విడతలో మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దాదాపు 1351 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. 

గుజరాత్, గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ఎన్నికలు మొత్తం ఈ మూడో ఫేస్ లోనే ముగిశాయి. అసోంలో నాలుగు సీట్లు, మధ్యప్రదేశ్ లో 8 సీట్లు, పశ్చిమ్ బంగాల్ లో నాలుగు సీట్లు, బిహార్ లో 5 సీట్లు, కర్ణాటకలో 14 సీట్లలో మంగళవారం మూడో విడతలో ఎన్నికలు జరిగాయి. 

ఈ మూడో విడత ఎన్నికల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్, ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియా సూలే, సమాజ్ వాదీ పార్టీ నేతలు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాద్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం (మూడో విడతలో మాత్రమే)

అసోం - 75.26% (నాలుగు స్థానాలు)
బిహార్ - 56.55% (5 స్థానాలు) 
ఛత్తీస్ గఢ్ - 66.99% (ఏడు స్థానాలు)
డామన్ అండ్ డయ్యూ - 65.23% (2 స్థానాలు)
గోవా - 74.27% (2 స్థానాలు)
గుజరాత్ - 56.76% (25 స్థానాలు)
కర్ణాటక - 67.76% (14 స్థానాలు)
మధ్య ప్రదేశ్ - 63.09% (9 స్థానాలు)
మహారాష్ట్ర - 54.77% (11 స్థానాలు)
ఉత్తర్ ప్రదేశ్ - 57.34% (10 స్థానాలు)
పశ్చిమ బెంగాల్ - 73.93% (4 స్థానాలు)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget