అన్వేషించండి

అది మోదీ మల్టీప్లెక్స్, మరీ ఇరుగ్గా గజిబిజిగా ఉంది - కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై కాంగ్రెస్ సెటైర్లు

New Parliament Building: కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.

 New Parliament Building: 


కొత్త పార్లమెంట్ భవనంపై విమర్శలు..

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై విమర్శలు చేశారు. ఈ బిల్డింగ్‌ని పార్లమెంట్ భవనం అనే కన్నా "మోదీ మల్టీప్లెక్స్" అంటే మంచిదంటూ మండి పడ్డారు. అక్కడ అంతా ఆయన చెప్పినట్టే నడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పాత పార్లమెంట్ భవనాన్ని బాగా మిస్ అవుతున్నానని, కొత్త భవనం చాలా ఇరుగ్గా ఉందని అన్నారు. మోదీ ప్రభుత్వం కావాలనే హైప్ చేసి కొత్త పార్లమెంట్‌ని నిర్మించారని, ఈ ఆర్కిటెక్చర్‌తో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఫైర్ అయ్యారు. ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టి మోదీ సర్కార్‌పై ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోదీ సర్కార్ చాలా హడావుడి చేసింది. అనవసరంగా హైప్ చేసింది. అది కేవలం ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా కట్టుకున్న భవనం మాత్రమే. అందుకే దాన్ని పార్లమెంట్ అనడం కన్నా మోదీ మల్టీప్లెక్స్ అంటే మంచిది. నాలుగు రోజుల పాటు ఆ పార్లమెంట్‌కి వెళ్తే కానీ అర్థం కాలేదు ఎంత ఇరుగ్గా ఉందో. రెండు సభల్లోని లాబీల్లో అనవసరమైన చర్చలు జరుగుతున్నాయి. అబద్ధాలు ప్రచారమవుతున్నాయి. ఆర్కిటెక్చర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఈ విషయంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

ట్విటర్‌లో పోస్ట్..

పాత పార్లమెంట్ భవనంతో పోల్చుకుంటే...కొత్త భవనంలో హాల్స్ సౌకర్యంగా లేవని, ఒకరినొకరు చూడాలంటే బైనాక్యులర్స్ వాడాలేమో అంటూ సెటైర్లు వేశారు జైరాం రమేశ్. సభల మధ్య నడిచేందుకు పాత భవనంలో చాలా సులువుగా ఉండేదని, ఇక్కడ మాత్రం అంతా ఇరుగ్గా ఉందని అన్నారు. 

"కొత్త పార్లమెంట్ హాల్స్‌లో ఒకరినొకరు చూసుకోవాలంటే బైనాక్యులర్స్ వాడాలేమో. ఏ మాత్రం సౌకర్యంగా లేవు. పాత పార్లమెంట్ బిల్డింగ్ ఎన్నో చరిత్రాత్మకైన చర్చలకు వేదికగా నిలిచింది. అందులో రెండు సభల మధ్య నడవడానికి ఎంతో అనువుగా ఉండేది. కొత్త బిల్డింగ్‌లో పొరపాటున దారి తప్పితే వెనక్కి వచ్చేందుకు కూడా లేదు. అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది.2024లో మోదీ ప్రభుత్వం మారాక కానీ ఈ కొత్త భవనాన్ని సరైన విధంగా వినియోగించుకునే అవకాశముండదు. అసలు ఈ బిల్డింగ్ నిర్మించేటప్పుడు సరైన విధంగా సలహాలు తీసుకోలేదని మాకు సమాచారం అందింది. అందుకే ఇలా తయారైంది. మా వాళ్లందరి అభిప్రాయం ఇదే. "

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

Also Read: జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ తొలి భేటీ, పెరుగుతున్న ఉత్కంఠ

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget