అన్వేషించండి

India China Border: భారత్ చైనా సరిహద్దులో ఇద్దరు మిస్సింగ్, డ్రాగన్ సైన్యమే అపహరించిందా?

India China Border: భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు.

India China Border:

అరుణాచల్‌ప్రదేశ్ యువకులు..

చైనా సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న ఔషధ మొక్కలపై పరిశోధన చేసేందుకు వెళ్లిన అరుణాచల్‌ప్రదేశ్‌కు ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. ఆగస్టు నుంచే వాళ్లు మిస్ అయ్యారు. భారత్‌-చైనా సరిహద్దులోని అంజా జిల్లాకు చెందిన బతైలం తిక్రో (33), బయింగ్సో మన్యు(31) చగలగమ్‌కు వెళ్లారని..అప్పటి నుంచి కనిపించకుండా పోయారని అంజా డిస్ట్రిక్ట్ ఎస్పీ రైక్ కంసీ వెల్లడించారు. 
ఆగస్టు 19 నుంచి ఇప్పటి వరకూ వారి జాడ లేదని తెలిపారు. "అక్టోబర్ 9వ తేదీన ఆ యువకుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేం ఇప్పటికే ఆర్మీతో మాట్లాడాం. వారిని గాలిస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది" అని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. చైనా సరిహద్దులో అరుణాచల్‌కు చెందిన వ్యక్తులు కనిపించకుండా పోవటం ఇదే తొలిసారి సాదు.

మిస్సింగ్ మిస్టరీలు..

ఈ ఏడాది జులైలో భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దాదాపు 18 మంది కనిపించకుండా పోయారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో ఓ నిర్మాణ పనికి వెళ్లిన కార్మికులంతా ఇలా మిస్ అవటం సంచలనమైంది. ఈ ఏడాది జనవరిలో 17 ఏళ్ల మిరామ్ టరోన్ మిస్ అయ్యాడు. జిడో గ్రామానికి చెందిన ఈ కుర్రాడు ఉన్నట్టుండి కనిపించకపోవటం స్థానికంగా అలజడి రేపింది. అయితే...ఆ తరవాత జనవరి 27న చైనా ఆర్మీ...ఆ బాలుడిని భారత్ ఆర్మీకి అప్పగించింది. చైనా సైన్యమే ఆ బాలుడిని కావాలని కిడ్నాప్ చేసి...వారం రోజుల తరవాత విడుదల చేసిందన్న ఆరోపణలొచ్చాయి. దీనికి తోడు...ఆ బాలుడు చెప్పిన మాటలూ అందుకు ఆజ్యం పోశాయి. తనను దారుణంగా కొట్టారని, కరెంట్ షాక్ ఇచ్చి చిత్రవధ చేశారనీ చెప్పాడు. బాలుడి తండ్రి ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ "నా కొడుకు ఆ ఘటన తరవాత మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నాడు" అని వివరించారు. ఇప్పుడు మరోసారి ఇద్దరు యువకుల మిస్సింగ్‌..మిస్టరీగా ఉంది. 
మళ్లీ చైనా సైన్యమే వారిని అదుపులోకి తీసుకుని హింసింస్తోందా..? అన్న వాదన నడుస్తోంది. 

Also Read: Gujarat Election 2022: ఆపరేషన్ గుజరాత్‌కు భాజపా రెడీ, ప్రధాని ఇంట్లో కీలక భేటీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget