By: ABP Desam | Updated at : 17 Mar 2022 05:09 PM (IST)
Edited By: Murali Krishna
పంజాబ్లో తొలి బంతికే ఆప్ సిక్సర్
పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. మార్చి 23న షాహిద్ దివస్ రోజు అవినీతి నిరోధక హెల్ప్లైన్ను ప్రారంభిస్తున్నామన్నారు.
పంజాబ్ ప్రజల కోసం ఈరోజు ఓ భారీ నిర్ణయం ప్రకటిస్తామని భగవంత్ మాన్ ఉదయం సోషల్ మీడియాలో తెలిపారు. అనంతరం ఈ ప్రకటన చేశారు.
సిద్ధూ ప్రశంసంలు
పంజాబ్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత పీసీసీ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ.. సీఎం భగవంత్మాన్పై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో భగవంత్ మాన్ ఓ 'కొత్త యాంటీ మాఫియా యుగం' తీసుకువస్తారన్నారు.
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్రావు, పార్థసారధి నామినేషన్ దాఖలు
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!