అన్వేషించండి
Advertisement
Ahmedabad Serial Blast Case: 13 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో తీర్పు.. 49 మందిని దోషులుగా తేల్చిన కోర్టు
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 49 మందిని దోషులుగా గుజరాత్ ప్రత్యేక కోర్టు తేల్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 13 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 49 మంది దోషులుగా, 28 మంది నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ ఏఆర్ పటేల్.. బుధవారం దోషులకు శిక్ష వేయనున్నారు. ఈ కేసులో మొత్తం 77 మందిని విచారించారు. గత ఏడాది సెప్టెంబర్లో ఈ కేసు విచారణ ముగిసింది. అయితే పలు వాయిదాల తర్వాత ఈరోజే తీర్పు వచ్చింది.
వరుస పేలుళ్లు..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets