అన్వేషించండి

పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ వెంటనే నీళ్లు తాగితే మాత్రం కొన్ని ప్రభావాలు తప్పవు.

పండ్లు తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పండ్లు తిన్నాక నీరు మాత్రం తాగకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు వస్తాయి. అవి జీర్ణక్రియ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తాయి. ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఇక్కడ ఇస్తున్నాం, తెలుసుకోండి. 

అజీర్ణానికి దారితీస్తుంది:  పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగితే జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదించేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వానికి (ఎసిడిటీ) దారి తీస్తుంది. అంతేకాకుండా, ఇది పండ్ల నుండి అవసరమైన పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి, మీరు పండ్లు తిన్నాక కనీసం గంటసేపు నీళ్లు తాగకూడదు.  ఆ తరువాత తాగవచ్చు. 

అసిడిటీ: ఏ రకమైన పండ్లను తీసుకున్నా కూడా నీరు తాగడం వల్ల జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల పనితీరుకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎసిడిటీకి కారణం అవుతుంది. 

పొట్ట తిమ్మిరి: పండ్లలో అధిక మొత్తంలో ఫ్రక్టోజల్, ఈస్ట్ ఉంటాయి. పండ్లు తిన్నాక నీటిని తాగితే పొట్టలోని ఆమ్లాలు పలుచగా మారుతాయి. ఇది పొట్టలో గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది. అప్పుడు పొట్ట నొప్పి, అపానవాయువు అధికంగా రావడం వంటివి జరుగుతుంది. 

బ్లడ్ షుగర్ : పండ్లను తిన్నాక నీరు తాగడం వల్ల అవి సరిగా అరగవు. జీర్ణం కాని ఆహారాలు కొవ్వుగా రూపాంతరం చెందుతాయి. దీనివల్ల అధిక ఇన్సులిన్ స్థాయిలు ఏర్పడతాయి. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఇది కూడా కారణమే. కాబట్టి ఇలా పండ్లు తిన్నాక నీళ్లు తాగడం వల్ల భవిష్యత్తులో మధుమేహం. ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. 

పలుచటి గ్యాస్ట్రిక్ రసాలు: మన పొట్టలో జీర్ణ రసాలు ఉంటాయి. ఇవే ఆహారాన్ని అరిగేలా చేస్తాయి. పండ్లను తిన్నాక నీళ్లు తాగితే... నీటి శాతం పెరిగిపోతుంది. దీనివల్ల ఆ జీర్ణ రసాలు పలుచగా మారతాయి. దీని వల్ల ఆహారం అరగదు. ఇది గుండెల్లో మంట, ఆమ్లతను పెంచుతుంది. అసౌకర్యంగా అనిపిస్తుంది. 

PH స్థాయి: పుచ్చకాయ, సీతాఫలం, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి అధిక నీటి శాతం కలిగిన పండ్లు జీర్ణవ్యవస్థ pH స్థాయిని భంగపరుస్తాయి. పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల pH స్థాయిలకు చాలా  ఇబ్బంది కలుగుతుంది. తద్వారా మీ పొట్టలో ఆమ్లత్వం తగ్గుతుంది. ఇది నిజానికి పొట్ట ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేయదు.

Also read: వయాగ్రా వాడాల్సిన అవసరం లేదు, రోజూ వీటిని తింటే చాలు, లైంగిక జీవితం సూపర్ హ్యాపీ

Also read: కోడిమాంసాన్ని కడగకుండానే వండాలా? పచ్చి చికెన్‌ను చేతులతో తాకితే ప్రమాదమా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Anil Ravipudi: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Anil Ravipudi: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Anchor Suma: మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
JEE Main 2024: జేఈఈ మెయిన్‌ 2025 సెషన్-1 అడ్మిట్‌కార్డులు విడుదల - పరీక్ష వివరాలు ఇవే!
జేఈఈ మెయిన్‌ 2025 సెషన్-1 అడ్మిట్‌కార్డులు విడుదల - పరీక్ష వివరాలు ఇవే!
Embed widget