అన్వేషించండి

అత్యంత పురాతన పిండి మరయంత్రం ఇది, ఆరువందల ఏళ్లుగా తిరుగుతూనే ఉంది

ఆరువందల ఏళ్ల నాటి పిండిమర ఒకటి ఇప్పటికీ పనిచేస్తోంది.

చపాతీ పిండి ఇప్పుడంటే ప్యాకెట్లలో కొనేసుకుంటున్నాం. గ్రామాల్లో అయితే గోధుమలు మిల్లుకిచ్చి ఆడించుకుంటారు. ఇప్పుడు అత్యాధునిక మిషనరీ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి పిండి ఆడే పద్ధతులు కూడా మారిపోయాయి. కానీ ప్రాచీన కాలంలో పిండి మరలు ఎలా ఉండేవో తెలుసా? ఫోటోలో చూస్తున్నారుగా అలాగే ఉండేవి. ఇన్ స్టా వీడియోపై క్లిక్ చేస్తే ఆ మర యంత్రాన్ని కూడా చూడవచ్చు. ఇది ఇప్పటిదీ కాదు, ఆరువందల ఏళ్ల నాటిది. అప్పట్నించి ఆగకుండా పనిచేస్తూనే ఉంది. ఈ పిండి మిల్లు గురించి ఓ బ్లాగర్ పోస్టు చేసేసరికి వైరల్ గా మారింది. అన్నట్టు ఈ మరయంత్రం నీటి నుంచి పుట్టే శక్తితో నడుస్తుంది. 

ఎక్కడుంది?
ఈ పురాతన పిండి మిల్లు పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలోని ఫతేగర్ ప్రాంతంలో ఉంది. దీన్ని అక్కడ ‘క్రాట్’, ‘చక్కి’ అని పిలుస్తారు. బ్రిటిష్ వారి కాలంలో దీన్ని బాగా ఉపయోగించారు. మిల్లు పాత పద్దతిలో నడవడమే దీని ప్రత్యేకత. విద్యుత్ అవసరం లేకుండా ఇప్పటికీ యంత్రం పనిచేయడం నిజంగా గొప్పే. అందుకే ఈ వీడియో ఇన్ స్టాలో పోస్టు చేస్తే దాదాపు 10 లక్షల మందికి పైగా చూశారు. 5.7 లక్షల మందికి పైగా లైక్ చేశారు. 

ఆ వీడియోలో జుగ్ రాజ్ అనే వ్యక్తి ఈ మిల్లు గురించి వివరించారు. ఏ చెరువు నుంచి వచ్చే నీటితో మిల్లు నడుస్తుందో కూడా చూపించాడు. బలమైన నీటిప్రవాహం వల్లే మర యంత్రం పనిచేస్తుందని చెప్పారు. ఆధునిక యంత్రాల్లో పిండి ఆడితే ఆ పిండిని ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. కానీ ఈ యంత్రం నుంచి వచ్చే పిండి మాత్రం చల్లగా ఉంటుంది. ఎక్కువగా ఈ పిండిమరలో గోధుమలే ఆడతారు. బయట దొరికే చపాతీలో గ్లూటెన్ అధికంగఆ ఉండి, జీర్ణించుకోవడం కష్టంగా మారుతుంది. ఈ యంత్రం ద్వారా చేసే పిండిని తింటే చాలా పోషకాలు అందుతాయి. అంతేకాదు ఈ పిండితో చేసే చపాతీలు మెత్తగా వస్తాయి. రుచి కూడా బావుంటుందని చెబుతారు చుట్టుపక్కల వారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jugraj Singh (@food_founder_)

Also read: మహమ్మారి ఇంకా పోలేదు,ప్రపంచంలో పద్నాలుగు కోట్ల మందికి లాంగ్ కోవిడ్ లక్షణాలు

Also read: పదహారు పిల్లల తల్లి, ఆమె జీవితంలో 14 ఏళ్లు గర్భవతే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Amount: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
Balakrishna Padma Bhushan Award: పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Amount: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ- నేటి నుంచి విత్ డ్రా
Pawan Kalyan: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- ఆ విషయాలు మాత్రం పట్టించుకోవద్దని ఆదేశాలు
Balakrishna Padma Bhushan Award: పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
పద్మభూషణ్ బాలకృష్ణ కోసం... నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
Viral News: ఇంద్రవెల్లిలో తిరుగుతున్న వింత జంతువును పట్టుకున్న స్థానికులు, వీడిన సస్పెన్స్
ఇంద్రవెల్లిలో తిరుగుతున్న వింత జంతువును పట్టుకున్న స్థానికులు, వీడిన సస్పెన్స్
HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 234 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 234 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Topudurthi Mahesh Reddy Murder: తోపుదుర్తి మహేష్ రెడ్డిది ఆత్మహత్య కాదు, హత్యే - దర్యాప్తు జరపాలన్న పరిటాల శ్రీరామ్
తోపుదుర్తి మహేష్ రెడ్డిది ఆత్మహత్య కాదు, హత్యే - దర్యాప్తు జరపాలన్న పరిటాల శ్రీరామ్
Janhvi Kapoor : పెళ్లి తర్వాత తిరుమలలో సెటిల్ అవ్వాలనుకుంటున్న జాన్వీ కపూర్.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి..
పెళ్లి తర్వాత తిరుమలలో సెటిల్ అవ్వాలనుకుంటున్న జాన్వీ కపూర్.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి..
Embed widget