అన్వేషించండి

AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్

Andhra Pradesh TET Results 2024 | ఏపీ టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. తుది కీలో జాప్యం కారణంగా ఏపీ టెట్ ఫలితాల ప్రకటన రెండు రోజులు వాయిదా వేశారు. నవంబర్ 4న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.

TET Results 2024 In Andhra Pradesh | అమరావతి: ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్. ఏపీ టెట్ ఫలితాల విడుదల నేడు వాయిదా పడింది. తొలుత చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 4న విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలను మొదట నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం శనివారం (నవంబరు 2న) టెట్‌ ఫలితాలు విడుదల చేయాలి. అయితే తుది కీ (AP TET Key) లో జాప్యం జరిగింది. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉండటంతో నవంబర్ 4కు ఏపీ టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. సోమవారం నాడు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటనపై ఉత్కంఠ
ఏపీ ప్రభుత్వం టెట్ ఫలితాలు విడుదల చేసిన రోజుల వ్యవధిలో అభ్యర్థులకు శుభవార్త చెప్పడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 6న మెగా డీఎస్సీ ప్రకటన చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 16,347 పోస్టులతో ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదల చేస్తుందని అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. టెట్ ఫలితాలు వచ్చాయంటే.. డీఎస్సీనే తరువాయి అని, నోటిఫికేషన్ తరువాత ప్రిపరేషన్ కు కనీసం రెండు నెలల గడువు కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది.

ఫలితాల కోసం ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ లింక్ 

అక్టోబర్ నెలలో టెట్ పరీక్షలు, తుది కీ విడుదల

అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు ఏపీ విద్యాశాఖ టెట్ పరీక్షలను నిర్వహించింది.  టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,68,661 మంది (86.28 శాతం అభ్యర్థులు) హాజరయ్యారు. మొత్తం 17 రోజులపాటు టెట్ ఎగ్జామ్స్ రెండు విడుతలుగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం రెస్పాన్స్‌ షీట్లు, ఫైనల్‌ కీ ఇదివరకే వెల్లడించింది. టెట్‌ స్కోర్‌కు లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంటుంది. టీచర్ల నియామక పరీక్షలో దీనికి 20 శాతం వెయిటేజీ కూడా ఉండటంతో ఏపీ టెట్ జులై 2024 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జనరల్‌ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Also Read: Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన 

టెట్ ఫలితాలు విడుదలైన రెండు రోజుల్లోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా భారీగా పోస్టులు భర్తీచేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. మొత్తం ఖాళీల్లో ప్రిన్సిపల్- 52 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు(SA)-7,725 పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT)-6,371 పోస్టులు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT)-1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(PGT)-286 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)-132 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
EPF Interest Rate: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
Embed widget