అన్వేషించండి

Omicron Cases: భారత్‌లో థర్డ్‌వేవ్‌ ఎప్పుడో మొదలైంది... ఫిబ్రవరిలో వ్యాధి తీవ్రత పీక్స్‌కే

అయిపోయిందనుంటున్నారేమో.. ఇప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది ఒమిక్రాన్‌ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు

భారత్‌లో థర్డ్‌వేవ్‌ స్టార్ట్ అయిపోయిందంటున్నారు సైంటిస్టులు. డిసెంబర్‌ మధ్య నుంచే కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని పేర్కొంటున్నారు. ఇది క్రమంగా పెరుగుతోందని.. వచ్చే ఫిబ్రవరి నాటికి పీక్స్‌కు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. 
ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు చేశారీ పరిశోధన. ఇప్పటి వరకు వస్తున్న కేసుల డాటాను పరిశీలించారు. సాంకేతికతను ఉపయోగించి చేసిన సర్వేలో చాలా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. 

Also Read: నాగార్జున వస్తే.. పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

కరోనా రెండు విడతల కేసుల తీరును పరిశీలించి మూడో వేవ్‌కు సంబంధించిన పరిస్థితిని అంచనా వేసింది ఐఐటీ కాన్పూర్‌ సైంటిస్టుల బృందం. ప్రపంచ వ్యాప్తంగా థర్డ్‌వేవ్‌ ఎదుర్కొంటున్న దేశాల డేటాను కూడా వాడుకున్నారు. రోజువారిగా అక్కడ వస్తున్న కేసుల తీరును పరిశీలించారు. వాటన్నింటినీ సమీక్షించిన తర్వాత భారత్‌లో కూడా థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందని నిర్దారణకు వచ్చారు. 
సుమారు డిసెంబర్‌ మధ్యలోనే థర్డ్‌వేవ్‌ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వైరస్‌ వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు శాస్త్రవేత్తలు. 

Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?

ఈ సర్వేతోపాటు ఐఐటీ కాన్పూర్‌, హైదరాబాద్ శాస్త్రవేత్తలు కూడా వేరేగా మరో సర్వే చేశారు. రోజువారి కేసుల సంఖ్య డెల్టా వేరియంట్‌ కంటే ఎక్కువగా ఒమిక్రాన్‌ కేసులు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు విద్యాసాగర్, మణినంద అగర్వాల్‌. 
ప్రస్తుతం దేశంలో రోజువారిగా ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మూడు నుంచి నాలుగు వందల వరకు డెత్‌ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగాయి. ప్రస్తుతం 213కేసులు రిజిస్టర్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది. 
213ఒమిక్రాన్ కేస్‌లలో 90మందికిపైగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. పదిహేను రాష్ట్రాలు ఈ కొత్త వేరియంట్‌ బారిన పడ్డాయి. ఒక్క దిల్లీలోనే యాభైకిపైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. తర్వాత స్థానం మహారాష్ట్రదే. 
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ఎక్కువ మంది తీసుకోవడం.. హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరగడం వల్ల వ్యాధిగస్తులు సంఖ్య పెరిగినా... తీవ్రత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. 

Also Read: దేశంలో కొత్తగా 6,317 మందికి కరోనా.. 213కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

Also Read: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా... కొత్తగా 103 కేసులు, ఇద్దరు మృతి

Also Read: తెలంగాణలో 11 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌.. చలి గాలులకు వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

Also Read:సూపర్ స్టార్ రజినీకాంత్.. నానికి ఛాన్స్ ఇస్తారా..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget