అన్వేషించండి

Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారా? అయితే ప్రికాషన్ డోసు ఎప్పుడు తీసుకోవాలి? ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? తెలుసుకోండి.

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ప్రికాషన్ డోసు అందుబాటులో ఉంది.

కరోనా సెకండ్ డోసు తీసుకుని 9 నెలలు దాటిన 18 ఏళ్ల పైబడిన వారు ఈ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

టీకా ధర

ఇక నుంచి కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా ధరలు రూ.225కు తగ్గించారు. కొవిషీల్డ్‌ రూ.600, కొవాగ్జిన్‌ రూ.1200 నుంచి రూ.225కే ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి

కేంద్ర ప్రభుత్వంతో విస్తృతంగా చర్చించిన తర్వాత వ్యాక్సిన్ ధరలు తగ్గిస్తున్నామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా, భారత్‌ బయోటెక్‌ కోఫౌండర్‌ సుచిత్ర ఎల్లా ట్వీట్‌ చేశారు. దీంతో 18 ఏళ్లు నిండిన అందరి కోసం బూస్టర్‌ డోసులు ఆదివారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి.

అయితే టీకా ధరపైన అదనంగా రూ.150 వరకు సర్వీస్ ఛార్జ్ వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఆరోగ్య సంఖ్య అవకాశమిచ్చింది.

హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు, 60 ఏళ్లు దాటిన పౌరులు నేటి నుంచి ఏ వ్యాక్సినేషన్ కేంద్రంలోనైనా ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వీరికి ఉచితంగా ప్రికాషన్ డోసు అందిస్తోంది ప్రభుత్వం.

అర్హత 

18 ఏళ్లు పైబడి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు తీసుకొని 9 నెలలు దాటిన ప్రతి ఒక్కరూ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హలని కేంద్రం ప్రకటించింది. ఫస్ట్, సెకండ్ డోసు కోసం తీసుకున్న టీకానే ప్రికాషన్ డోసుకు ఇస్తారు.

స్లాట్ ఇలా బుక్ చేయండి

ప్రికాషన్ డోసు కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి తీసుకోవచ్చు. ప్రికాషన్ డోసు కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇప్పటికే కొవిన్‌ యాప్‌లో రిజిస్టర్ అయిన వారు ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు. సెకండ్ డోసు తీసుకున్న 9 నెలలకు ఆ యాప్‌లో స్లాట్ బుకు చేసుకుంటే చాలు.

వ్యాక్సినేషన్

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.70 కోట్లకు చేరింది. 4,18,345 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 79,38,47,740 కరోనా పరీక్షలు చేశారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Chaurya Paatam Review - 'చౌర్య పాఠం' రివ్యూ: కొత్త హీరోతో ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తీసిన క్రైమ్ కామెడీ డ్రామా... సినిమా హిట్టా? ఫట్టా?
'చౌర్య పాఠం' రివ్యూ: కొత్త హీరోతో ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తీసిన క్రైమ్ కామెడీ డ్రామా... సినిమా హిట్టా? ఫట్టా?
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Embed widget