అన్వేషించండి

Fact Check: ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లారా? - ఆ ప్రచారంలో నిజమెంత?

Factly: అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారనే ఓ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై 'ఫ్యాక్ట్ లీ' చెక్ క్లారిటీ ఇచ్చింది.

Factly Clarity On Asaduddin Owaisi Went To The Temple: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారనే విధంగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అసదుద్దీన్ ఒవైసీ పూల మాల వేసుకుని పూజారులతో కలిసి నిల్చున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. అయితే, దీనిపై 'ఫ్యాక్ట్ లీ' క్లారిటీ ఇచ్చింది.
Fact Check: ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లారా? - ఆ ప్రచారంలో నిజమెంత?

క్లెయిమ్: 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారు, అందుకు సంబంధించిన ఫోటో

ఫాక్ట్(నిజం): 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఈ వైరల్ ఫోటో.. ఇటీవల 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించినప్పటిది. ఈ సందర్భంగా పలువురు హిందూ పూజారులు అసదుద్దీన్ ఒవైసీకి పూల మాల వేసి, శాలువాతో సత్కరించిన సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇదీ వాస్తవం

హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హిందూ పూజారులు అసదుద్దీన్ ఒవైసీకి పూలమాల వేసి, శాలువాతో సత్కరించారు. ఇదే ఫోటోను 2024, మే 2వ తేదీన AIMIM పార్టీ తమ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది. ఒవైసీ మలక్‌పేట్ ఎమ్మెల్యేతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మూసారాంబాగ్‌, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి, పతంగి గుర్తుకు ఓటు వేయాలని కోరారని ట్వీట్ లో పేర్కొంది. దీన్ని బట్టి అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రచారంలో  పూజారులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఒవైసీ గుడికి వెళ్లినట్లుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని 'ఫ్యాక్ట్ లీ' స్పష్టత ఇచ్చింది. పూజారులు సన్మానించినప్పుడు తీసిన ఫోటోను షేర్ చేస్తూ అసదుద్దీన్ గుడికి వెళ్లినట్లుగా ప్రచారం చేస్తున్నారని నిర్ధారించింది. 

This story was originally published by Factly.in as part of the Shakti Collective. This story has been Edited by ABP Desam staff.

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget