అన్వేషించండి

Satyabhama Serial Today September 16th: సత్యభామ సీరియల్: భర్త ముందే రౌడీలను చితక్కొట్టిన సత్య.. రేపే రెండు జంటలకు ఫస్ట్‌నైట్!

Satyabhama Today Episode సత్య క్రిష్‌లకు తొలిరేయి ఏర్పాటు చేశారని తెలుసుకున్న నందిని తన బాధ అత్తమామలకు అర్థమయ్యేలా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య, క్రిష్ ఇద్దరూ గుడికి వస్తారు. క్రిష్‌ సత్యని ఆటపట్టిస్తే సత్య శోభనం క్యాన్సిల్ చేయిస్తానని బెదిరిస్తుంది. దాంతో క్రిష్ మరేమనను అని అంటాడు. ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తారు. పూజ అయిపోగానే సత్య క్రిష్‌కి బొట్టు పెడుతుంది. క్రిష్ సత్యతో నీ గురించి మొత్తం నాకు తెలుసని అంటాడు. సత్య ఆలోచించకుండా నా పుట్టినరోజు ఎప్పుడో చెప్పు అని అంటే క్రిష్ తడబడతాడు. సాయంత్రంలో పుట్టిన రోజు ఎప్పుడో చెప్తే జీవితాంతం మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని అంటుంది. తన ఇంట్లో వాళ్లకి అడగొద్దని కండీషన్ పెడుతుంది..

విశాలాక్షికి జయమ్మ కాల్ చేస్తుంది. క్రిష్, సత్యలకు ఈ రోజు రాత్రికి శోభనం అని మీరు వచ్చి దీవించాలని అంటుంది. విశ్వనాథం తన భార్యకి రామని చెప్పమని సైగ చేస్తాడు. విశాలాక్షి అదే చెప్తుంది. దాంతో జయమ్మ ఏమైందని అడుగుతుంది. మేం వచ్చిన ప్రతీ సారి అక్కడ గొడవ అవుతుందని రామని చెప్తుంది. జయమ్మ ఎంత చెప్పినా విశాలాక్షి రానని చెప్పేస్తుంది. ఇక నా మనవరాలు ఎలా ఉందని అడుగుతుంది జయమ్మ. విశాలాక్షి నందినికి పిలిచి ఫోన్ ఇస్తుంది. 

నందిని: బామ్మ నీ కోడలు పర్మిషన్ తీసుకొని ఫోన్ చేస్తున్నావా.
జయమ్మ: నేను దాని పర్మిషన్ తీసుకోవడం ఏంటే ఇది నా ఫోన్ నాకు నచ్చిన వాళ్లతో నేను మాట్లాడుతా. ఇక్కడున్నది జయమ్మ. ఇక్కడ మీ చిన్నన్నకి వదినకు ఈరోజు రాత్రికి శోభనం ఏర్పాటు చేశాం.
నందిని: చేస్తారే ఎందుకు చేయరు వాళ్లు అదృష్టవంతులు వాళ్ల మంచి చెడులు చూసుకోవడానికి పక్కన నువ్వు ఉన్నావ్ కదా. నేనే దురదృష్టవంతురాల్ని. 
జయమ్మ: నీకేమే పువ్వుల్లో పెట్టుకొని చూసుకొనే అత్తామామలు ఉన్నారు కదా.
నందిని: పువ్వుల్లో పెట్టుకొని చూసుకొని అత్తామామలు ఉన్నారు కానీ పువ్వులు చల్లి శోభనం చేసే వాళ్లు లేరు. అడవిలో చెట్టు లెక్క ఉంది నా పరిస్థితి నీకు చెప్పుకొని ఏం లాభంలే నా తలరాత అలా ఉంది.
విశాలాక్షి: ఇంత చిన్న విషయం మనం ఎందుకు పట్టించుకోలేదు.
విశ్వనాథం: బాగుంది వాళ్లు కలిసి ఉన్నారని మనం అనుకున్నాం. కానీ మనకేం తెలుసు. వాడికి అయినా బుద్ధి ఉండాలి కదా. కోడలు చక్కగా మనతో కలిసి పోయింది. ఇంకా  తనని దూరం పెట్టాలా వాడిని పిలు చెప్తాను.
విశాలాక్షి: నందిని కంప్లైంట్ చేసిందని తన మీద అరుస్తాడు. ఈ రోజు ముహూర్తం ఉంది కదా సైలెంట్‌గా వాళ్లకి శోభనం ఏర్పాటు చేద్దాం.

క్రిష్ సత్య వెళ్తుంటే ఒక వ్యక్తి సత్యకి ఢీ కొట్టి అడిగితే కన్ను కొట్టి ఫ్లైయింగ్ ముద్దు ఇస్తాడు. సత్య క్రిష్‌కి కంప్లైంట్ ఇస్తే నేను సూపర్ పెళ్లానికి మొగుడిని నా పెళ్లాం ఊరమాస్. నువ్వు గణపతి లాంటి దానివి నీ కోసం నేను వెళ్లి ఫైట్ చేస్తే నీకు అవమానం కదా అని సత్యని ఇరికించాలని చూస్తాడు. సత్యకి క్రిష్ ప్లాన్ అర్థమై చీర కొంగు బిగించి ఆకతాయితో పాటు మరో ఇద్దరిన్ని కొబ్బరికాయ టవల్‌లో చుట్టి  చితక్కొడుతుంది. సత్య కొట్టుడికి క్రిష్ ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. నొల్చొని చూస్తూ ఉండిపోతాడు. 

మైత్రి ఆరుబయట డల్‌గా కూర్చొని ఉంటే హర్ష అక్కడికి వచ్చి మాట్లాడుతాడు. ఇంతలో మైత్రికి కాల్ వస్తుంది. మాట్లాడటానికి పక్కకి వెళ్తుంది. ఇంతలో నందిని పాలు తీసుకొని హర్ష దగ్గరకు వస్తుంది. పాలు తీసుకొని ఈ టైంలో వచ్చావేంటి అని హర్ష అడిగితే ఈ రోజు రాత్రి మన ఫస్ట్ నైట్ అని నాకు సిగ్గు తక్కువ కదా ప్రాక్టీస్ చేస్తున్నా అని అంటుంది. మైత్రి ఆ మాటలు వింటుందేమో అని హర్ష కంగారు పడతాడు. ఇంతలో మైత్రి వస్తుంది. ఇంకా మీకు ఫస్ట్ నైట్ అవ్వలేదా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కాశీ దాసు కొడుకని తెలుసుకున్న శ్రీధర్.. ఇక స్వప్న పెళ్లి అయినట్లే.. పారు, శౌర్యల ఫన్నీ ఫైట్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
Kalavari kodalu kanaka mahalakshmi serial March 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
Nindu Noorella Saavasam Serial Today march 21st:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
Brahmamudi Serial Today march 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget