అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial February 1st - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్ : కొడుకుని తప్పుపడుతున్న అమర్ తల్లిదండ్రులు.. పంతుల్ని డబ్బుతో కొనేసిన మనోహరి!

Nindu Noorella Saavasam Serial Today Episode: తనకోసం పెళ్లి సంబంధం చూస్తున్న పంతులుని మనోహరి డబ్బుతో కొనేయడంతో కధ లో కీలక మలుపులు ఏర్పడతాయి.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అయ్యగారు మీకు సంబంధం చూస్తుంటే ఆనందపడతారేంటి అంటుంది నీల.

మనోహరి: అమర్ ఇలా చేస్తాడని నేను ముందే ఊహించాను. అందుకే నా ప్లాన్ లో నేను ఉన్నాను పంతులుగారు వచ్చాక ప్లాన్ ఏంటో నీకే తెలుస్తుంది అంటుంది.

మరోవైపు పిల్లలు రామ్మూర్తిని చూడటానికి హాస్పిటల్ కి వస్తారు. రిసెప్షనిస్ట్ మీరు ఎవరు అని అడిగితే మేము ఆయన మనవలం అని చెప్తుంది అమ్ము.

అంజు: అలా ఎందుకు చెప్పావు అని తర్వాత అడుగుతుంది.

అమ్ము : అలా చెప్పకపోతే సవాలక్ష ప్రశ్నలు వేస్తారు అందుకే చెప్పాను అంటుంది.

తర్వాత రామ్మూర్తి రూమ్ దగ్గరికి వస్తున్న పిల్లల్ని చూసి షాక్ అవుతాడు ఖాళీ. అదే విషయం మంగళ తో చెప్తాడు.

మంగళ: వాళ్లు, భాగి కలిస్తే మీ బావ ఉద్యోగం చేశాడని విషయం తెలిసిపోతుంది. అందుకే వాళ్ళు కలవకూడదు అని చెప్తుంది.

రామ్మూర్తి రూమ్ దగ్గరికి వచ్చిన పిల్లల్ని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్లిపోండి లేదంటే మీ నాన్నకి ఫోన్ చేస్తాను అని బెదిరిస్తాడు కాళీ.

పిల్లలు: మా నాన్నకు ఫోన్ చేయకండి మేము ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చాము. మేము తాతయ్యని చూసి వెళ్ళిపోతాము అని రిక్వెస్ట్ చేస్తారు. అయినా ఖాళీ వాళ్ళు ఒప్పుకోకపోతే వెయిటింగ్ రూమ్ దగ్గరికి వచ్చేస్తారు.

రామ్మూర్తిని చూడలేనందుకు బాధపడుతుంది అమ్ము. మనం తాతయ్యని చూసే వెళ్దాం ఎప్పుడు వాళ్ళు రూమ్ దగ్గరే ఉండరు కదా వాళ్ళు అటు వెళ్లిన తర్వాత మనం చూద్దాం అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు.

మరోవైపు మిస్సమ్మ గురించి బాధపడుతూ ఉంటారు అమర్ తల్లిదండ్రులు. ఇంతలో రాథోడ్ పంతులు గారిని తీసుకొని వస్తాడు.

అమర్: మనోహర్ని చూపిస్తూ ఈ అమ్మాయి పెళ్లి బాధ్యత నాది మంచి సంబంధాలు చూడండి అని చెప్తాడు.

పంతులు లాప్టాప్ తీసి ఫోటోలు చూపిస్తూ ఉంటాడు.

అమర్: నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో అని మనోహర్ తో చెప్తాడు.

మనోహర్ : మనసులో నాకు నువ్వే నచ్చావు అమర్ అని అనుకోని బయటికి మాత్రం నేను ఎక్కడ హ్యాపీగా ఉంటే బాగుంటాను నీకు తెలుసు కదా అమర్ నువ్వే సెలెక్ట్ చెయ్యు అంటుంది.

దాంతో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఈ అబ్బాయి తో మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి అంటాడు అమర్.

అమర్ తల్లిదండ్రులు: తప్పు చేస్తున్నావు అమర్ కష్టంలో ఉన్న మీసం ని అలా వదిలేయడం భావ్యం కాదు అంటాడు. 

 అమర్: నాన్న ఆ విషయం వదిలేయండి కావాలంటే మీరు వెళ్లి చూసి రండి అంటాడు.

ఆ తర్వాత బయటకు వచ్చిన పంతులుకి డబ్బులు ఇచ్చి పెళ్లి సంబంధం కుదరకుండా చూడమంటుంది.

పంతులు: సంబంధం కుర్చచడం అంటే కష్టపడాలి కానీ చెడగొట్టడానికి ఏమాత్రం కష్టపడక్కర్లేదు అంటూ ఆనందంగా ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు.

ఇదంతా చూస్తున్న నీల మీ ప్లాన్ ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది అని మనోహరితో చెప్తుంది.

మరోవైపు దొంగ చాటుగా రామ్మూర్తి రూమ్ లో దూరతారు పిల్లలు. రామ్మూర్తి ని ఆ అపోజిషన్ లో చూసి బాధపడతారు.

పిల్లలు: మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం తాతయ్య, త్వరగా కోలుకోండి. మా అమ్మలాగే మీరు కూడా మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకండి. మీకోసం మేము ఆ దేవుని ప్రార్థిస్తాము త్వరగా కోలుకోండి అంటారు.

రామ్మూర్తి పిల్లల అభిమానానికి కళ్ళల్లో నీరు పెట్టుకుంటాడు. తన పక్కనే ఉన్న అంజు చెయ్యి మీద తను చెయ్యి వేస్తాడు.

అంజు : తాతయ్య మన కోసం తిరిగి వస్తానని మాట ఇచ్చారు. తప్పకుండా మన కోసం తిరిగి వస్తారు అంటుంది.

అమ్ము : తాతయ్య రెస్ట్ తీసుకుంటారు ఇంక మనం వెళ్దాం అంటుంది.

ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న అరుంధతి బాగా ఎమోషనల్ అవుతుంది.

బయటికి వస్తున్న పిల్లల్ని కాళీ చూస్తాడు. అతను పట్టుకునే లోపే పరిగెట్టి పారిపోతారు పిల్లలు అంతలో వాళ్ళకి మిస్సమ్మ ఎదురవుతుంది.

మిస్సమ్మ : మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది.

పిల్లలు, మిస్సమ్మ ఎదురుపడటాన్ని చూసి కంగారు పడిపోతుంది మంగళ.

పిల్లలు: తాతయ్యని చూసేసాం కదా ఇంక మేము వెళదాము అంటారు.

మిస్సమ్మ : తనమీద అభిమానంతో పిల్లలు తన తండ్రిని చూడటానికి వచ్చారు అనుకుంటుంది.

మిస్సమ్మ పిల్లలు ఇంకా ఏదో మాట్లాడేసుకుంటారని భయపడిన మంగళ పిల్లల్ని అక్కడి నుంచి తరిమేస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget