అన్వేషించండి

Rajinikanth - Ponniyin Selvan Movie: రజనీకాంత్ ఫ్యాన్స్‌ను శాటిస్‌ఫై చేయడం కష్టం, అందుకే

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను శాటిస్‌ఫై చేయడం కష్టమని దర్శకుడు మణిరత్నం పేర్కొన్నారు. అందుకని రజనీకాంత్ రిక్వెస్ట్ చేసినా... నో చెప్పానని ఆయన తెలిపారు. ఇంతకీ, రజనీకాంత్ ఏం రిక్వెస్ట్ చేశారు?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తో సినిమా చేసే అవకాశం, ఆయన్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? అని భారతీయ సినిమా పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. 'ఒక్క ఛాన్స్ ప్లీజ్' అంటూ ఆయన దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే... రజనీకాంత్ ఒక ఛాన్స్ ఇవ్వమని మణిరత్నాన్ని రిక్వెస్ట్ చేశారు.

'పొన్నియన్ సెల్వన్'లో రజనీ నటిస్తానంటే...
మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'పొన్నియన్ సెల్వన్' (Ponniyin Selvan Movie). ఇందులో విక్రమ్, 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్లు. ప్రకాశ్ రాజ్, పార్తీబన్, మలయాళ నటుడు జయరామ్ తదితరులు సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఆ రోల్స్‌లో ఏదో ఒక రోల్ చేస్తానని మణిరత్నాన్ని రజనీకాంత్ అడిగారు.
 
''నేను నిజంగా రజనీకాంత్ ఫ్యాన్ బేస్‌ను శాటిస్‌ఫై చేయలేను... అందుకని, 'పొన్నియన్ సెల్వన్'లో ఆయన సపోర్టింగ్ రోల్ చేస్తానని రిక్వెస్ట్ చేస్తే సున్నితంగా తిరస్కరించాను'' అని చెన్నైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో మణిరత్నం వెల్లడించారు. అతిథి పాత్రలో అయినా సరే రజనీని చూపించడం కష్టమనేది ఆయన అభిప్రాయం. 'పొన్నియన్ సెల్వన్' ఆడియో వేడుకలో మణిరత్నాన్ని రిక్వెస్ట్ చేసిన విషయం రజనీ వెల్లడించారు. రజని విజ్ఞప్తిని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందనేది తాజాగా మణిరత్నం తెలిపారు.

కమల్‌కు కుదరలేదు 
'పొన్నియన్ సెల్వన్' సినిమాను కమల్ హాసన్‌తో చేయాలని 1989లో మణిరత్నం ప్రయత్నించారు. అయితే, అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. కమల్ హాసన్  చేయకపోవడం వల్ల తమకు అవకాశం వచ్చిందని ఇటీవల చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిన ఆడియో వేడుకలో హీరో కార్తీ అన్నారు. కమల్ హాసన్‌కు థాంక్స్ చెప్పారు. కమల్ చేయాలనుకున్న పాత్ర తాను చేశానని ఆయన తెలిపారు.

ఆడియో వేడుకలో సందడి చేసిన రజనీకాంత్, కమల్ హాసన్  
'పొన్నియన్ సెల్వన్' ఆడియో వేడుకలో స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ సందడి చేశారు. వాళ్ళిద్దరి పలకరింపు, ఆత్మీయ కౌగిలింత అందరి దృష్టిని ఆకర్షించాయి. 

రెండు సినిమాలు 155 రోజుల్లో పూర్తి
'పొన్నియన్ సెల్వన్'ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది విడుదలైన ఆరు నుంచి తొమ్మిది నెలలకు రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. రెండు భాగాలను 155 రోజుల్లో పూర్తి చేశామని 'జయం' రవి తెలిపారు. మణిరత్నం లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదని ఆయన పేర్కొన్నారు. 

Also Read : భర్తకు నయనతార స‌ర్‌ప్రైజ్‌... అక్కడికి తీసుకువెళ్ళి మరీ 

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న (Ponniyin Selvan Release Date) భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. 

Also Read : నా కథలు దేశం దాటి వెళతాయనుకోలేదు - హాలీవుడ్‌లో 'ఆర్ఆర్ఆర్' సక్సెస్‌పై రాజమౌళి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Embed widget