అన్వేషించండి

Jagan Tollywood Meet : సీఎం జగన్‌తో భేటీకి నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ దూరం!

సీఎం జగన్‌తో భేటీకి హాజరవుతారని ప్రచారం జరిగిన నాగార్జున, ఎన్టీఆర్ హాజరు కాలేదు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ హాజరయ్యారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో  చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం సమావేశం అయింది. అయితే జగన్‌తో భేటీకి ఎవరెవరు వెళ్తారన్న దానిపై చివరి క్షణం వరకూ సస్పెన్స్ నెలకొంది. ఎవరెవర్ని ఆహ్వానించారో తనకు స్పష్టత లేదని తనకు ఆహ్వానం వచ్చిందని తాను వెళ్తున్నానని విమానం ఎక్కే ముందు కూడా చిరంజీవి వ్యాఖ్యానించడంతో తాడేపల్లికి చేరుకునేవారెవరన్నదానిపై ఇక చివరి క్షణం వరకూ క్లారిటీ రాలేదు. అయితే సమావేశం కోసం తాడేపల్లికి చేరుకున్న వారిలో హైదరాబాద్‌లో బయలుదేరిన వారు కాక అలీ, పోసాని ,నారాయణమూర్తి మాత్రమే అదనంగా తాడేపల్లిలో కలిశారు. 

అసౌకర్యానికి చింతిస్తున్నాం.. మరోసారి అలా జరగకూడదని సీఎం జగన్ ఆదేశం !

సీఎం జగన్ వీరితోనే చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు వరకూ సీఎం జగన్‌తో భేటీ కోసం టాలీవుడ్ నుంచి నాగార్జున, ఎన్టీఆర్ కూడా వస్తారన్న ప్రచారం జరిగింది. సీఎం జగన్‌తో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల వ్యక్తిగతంగా వెళ్లి జగన్‌తో భేటీ అయ్యారు.  సీఎం జగన్‌ను చూసి చాలా రోజులు అయిందని చూసేందుకు వచ్చానని చెప్పారు. అంత స్నేహం ఉన్న నాగార్జన టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు జరిగే భేటీకి కూడా హాజరవుతారని అనుకున్నారు. 

టికెట్ల సమస్యకు నేటితో శుభం కార్డు పడే ఛాన్స్! ఎవర్ని పిలిచారో తెలీదు, ఎయిర్‌పోర్టులో చిరంజీవి కీలక వ్యాఖ్యలు

గతంలో టాలీవుడ్ తరపున జరిగినభేటీల్లో నాగార్జున పాల్గొన్నారు. కానీ అనూహ్యంగా నాగార్జున హాజరు కాలేదు. కారణమేమిటో స్పష్టత లేదు. గతంలో చిరంజీవి ఒక్కరే సీెం జగన్‌తో భేటీ అయినప్పుడు .. తనకు కూడా ఆహ్వానం వచ్చిందని కానీ బంగార్రాజు ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయానన్నారు., ఇప్పుడు కూడా అలాంటి వ్యాపార వ్యవహారాల మీద బిజీగా ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ హీరో  ఎన్టీఆర్ కూడా సీఎం జగన్‌తో భేటీకి అంగీకరించారని ప్రచారం జరిగింది.  అయితే మిగతా హీరోలు వేరు.. ఎన్టీఆర్ వేరు. 

ఆయన జగన్‌తో జరిగే భేటీలో పాల్గొని.. ఆ తర్వాత ప్రభుత్వం గురించి పాజిటివ్‌గా మాట్లాడితే అది రాజకీయ అంశం అవుతుంది. ఆ కోణంలో ఆలోచించి ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా టాలీవుడ్ నుంచి అగ్రహీరోలుగా ఉన్న చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్‌తో పాటు నిర్మాతలు అలాగే వైఎస్ఆర్‌సీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న అలీ, పోసానితో పాటు నారాయణమూర్తి కూడా హాజరవుతున్నారు. సమస్యలకు పరిష్కారం ఖరారు చేసుకునే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Embed widget