అన్వేషించండి

Janhvi Kapoor – Sridevi: ఆమె ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్ - తల్లి శ్రీదేవి మరణంపై జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు

తన తల్లి మరణం జీవితంలో పూడ్చుకోలేని లోటుగా అభివర్ణించింది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. ముందుండి నడిపించే ఊతం కోల్పోయిన ఫీలింగ్ కలిగిందన్నారు. తాజాగా తన తల్లి మృతిపై ఆమె స్పందిస్తూ కంటతడి పెట్టింది.

తిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్, ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీ అవుతోంది. అచ్చం తల్లిలాగే నటన కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వరలో తెలుగులోకి అడుగు పెట్టబోతోంది. ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా టాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో, జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆమె లుక్ ను కూడా విడుదల చేశారు.

అమ్మ మరణం నుంచి బయటకు రాలేకపోతున్నా - జాన్వీ

తాజాగా జాన్వీ తన తల్లి మరణం గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ఆమెను కోల్పోయిన తర్వాత  అనుభవించిన బాధను వివరించింది. “నేను చాలా కాలం పాటు అమ్మ మరణం నుంచి బయటకు రాలేకపోయాను. అమ్మ మరణం ముందు మా జీవితం ఒకలా ఉండేది. ఆమె మరణం తర్వాత మరోలా మారిపోయింది. మేము ఆమెను కోల్పోయినప్పుడు, నా మొదటి చిత్రం షూట్ మధ్యలో ఉన్నాను. ఆమె ఉన్నంత కాలంగా మమ్మల్ని తాను చేయి పట్టుకుని ముందుకు నడిపించినట్లు ఉండేది. ఆ తర్వాత చుట్టూ శూన్యం నిండిపోయినట్లు అనిపించింది. కోవిడ్ సమయంలో ఆమె లేకుండా ఇంట్లో గడపడం భరించలేని విధంగా ఉండేది. నా జీవితంలో ఏర్పడిన శూన్యతను పూడ్చుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నాను. అయినా ఆమె ఆలోచనలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి” అని తెలిపింది.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

అమ్మ కారణంగానే మా జీవితం ముందుకు సాగుతోంది - జాన్వీ

తన తల్లి మరణం తమలో భయాన్ని నింపినట్లు జాన్వీ చెప్పుకొచ్చింది. "నేను అమ్మను కోల్పోయినప్పుడు, గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది. ఈ భయంకరమైన అనుభవాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఆమె కారణంగానే మా జీవితం చాలా సులభంగా ముందుకు సాగుతోంది. ఆమె అడుగు జాడల్లోనే ఇప్పుడు ముందుకు సాగుతున్నాం.  ప్రపంచంలోని ప్రతి శ్రీదేవి అభిమాని మమ్మల్ని ఆమె లాగే చూస్తున్నారు. ఆమె మీద చూపించిన ప్రేమనే మా మీద చూపిస్తున్నారు” అని వెల్లడించింది.

ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నట్లు జాన్వీ చెప్పింది.  ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘మిలి’ లాంటి సినిమాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చినట్లు వివరించింది. ఇక త్వరలో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ తో కలిసి అలరించబోతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Read Also: ‘ఎన్టీఆర్ 30’లో జాన్వీ కపూర్, అధికారికంగా ప్రకటించిన మేకర్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget