అన్వేషించండి

రాష్ట్రమంతా చుట్టేస్తున్న రేవంత్ రెడ్డి, ప్రచారంలో సీనియర్లంతా గప్ చుప్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఒకరంటే మరొకరికి పోసగదు. అయితే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నేతల్లో ఉన్నట్టుండి మార్పు వచ్చేసింది.

Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది.  క్యాంపెయిన్ (Compaign) కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో...అధికార బీఆర్ఎస్ (Brs), కాంగ్రెస్ (Congress), బీజేపీ (Bjp) నేతలు నియోజకవర్గాలను కాళ్లకు బలపం కట్టుకొని చుట్టేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్‌ క్యాంపెయినర్లు...విరామం లేకుండా నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరపున గ్రామాల్లో తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర జాతీయ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని, అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. 

విభేధాలను పక్కన పెట్టేసి....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఒకరంటే మరొకరికి పోసగదు. నిత్యం ఒకరిపై కత్తులు నూరుకోవడమే తెలుసు. అయితే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు...నేతల్లో ఉన్నట్టుండి మార్పు వచ్చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఒంటి కాలి మీద లేచే నేతలు సైలెంట్ అయిపోయారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీ హనుమంతరావు లాంటి నేతలు రేవత్ రెడ్డిని పల్లెత్తి మాట కూడా అనడం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలను మార్చేశాయి. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో నేతలు కూడా పాత విభేదాలను పక్కన పెట్టేశారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. తామంటే తాము సీఎం అభ్యర్థులమంటూ చెప్పుకొచ్చిన కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలంతా నియోజకవర్గాలను దాటి వెళ్లడం లేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కడే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో తాము గెలిస్తే చాలన్నట్లు సీనియర్లంతా వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, హుజుర్ నగర్ లోఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు.

సీనియర్లు నియోజకవర్గాలకే పరిమితం
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అని చెప్పుకునే నేతలంతా...ప్రచారంలో తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఎవరు కూడా నియోజకవర్గాలను దాటి వెళ్లడం లేదు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తూర్పు జయప్రకాశ్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు వంటి నేతలు కొత్తపలుకు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని...నేతలంతా కలిసి కట్టుగానే ఉన్నామని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న దానిపై ప్రశ్నలు వస్తున్నా...ఎవరు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. రేసులో ఉన్నామంటున్నారే తప్పా, తామే అవుతామని చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు రేవంత్ రెడ్డిని విమర్శించిన నేతలంతా తమ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఎవరు కూడా నియోజకవర్గాలను దాటి వెళ్లడం లేదు. దీనికి కారణం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోని సీనియర్ నేతలందర్ని కట్టడి చేసేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి, నేతల వ్యవహారశైలిపై ఎప్పటికపుడు రిపోర్టులు ఇచ్చేశారు.  పార్టీలో కోవర్టు ఎవరు ? పార్టీకి జరుగుతున్ననష్టంపై పూర్తిగా హైకమాండ్ కు రిపోర్ట్ అందడంతో సీనియర్లంతా దెబ్బకు దారిలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రిని సోనియా గాంధీని నిర్ణయిస్తారని చెబుతున్నారు. మొన్నటి దాకా గోతులు తవ్వుకున్న నేతలంతా కలిసిపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
Royal Challengers Bangalore and Rajasthan Royals: ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
హ్యుందాయ్ వెర్నాపై భారీ డిస్కౌంట్లు: రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!
హ్యుందాయ్ వెర్నాపై భారీ డిస్కౌంట్లు: రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!
Vijayawada Crime News: ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ విచారణలో విస్తుపోయే అంశాలు: సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ
ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు!
Embed widget