అన్వేషించండి

Telangana Panchayat Polling: తెలంగాణలో మొదలైన తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

Telangana Panchayat Polling: తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మూడు వేలకుపైగా సర్పంచ్ పదవుల కోసం ఓటింగ్ జరుగుతోంది.

Telangana Panchayat Polling: తెలంగాణలో సుదీర్ఘంగా సాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం తుది దశకు చేరింది. మూడో విడత పోలింగ్‌తో పల్లెపోరుకు తెరపడింది. రాష్ట్రంలోని 18 మండలాల పరిధిలో ఉన్న 3752 పంచాయతీల సర్పంచ్‌లకు పోలింగ్‌ జరుగుతోంది.ఈ తుదిదశ పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. 

పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ వెంటనే ఏజెంట్ల సమక్షంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తారు. ముందుగా సర్పంచ్‌ వార్డు సభ్యులు ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణంతో ఓన్నిక వాయిదా పడితే గురువారం పోలింగ్ నిర్వహిస్తారు.  

తెలంగాణలో ఇప్పటికే రెండు దశల పంచాయతీ ఎన్నికలను ఎస్‌ఈసీ పూర్తి చేసింది. ఇప్పుడు మూడో విడతను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని ఏర్పాట్లు చేసింది. ఈ మూడో విడత ఎన్నికల్లో 3752 సర్పంచ్ పదవుల కోసం 12, 652 మంది బరిలో ఉన్నారు. 28, 410 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 75, 725మంది పోటీ పడుతున్నారు. వీళ్లను ఎన్నుకోవడానికి 53 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26 లక్షల మంది అయితే స్త్రీలు 27 లక్షల మంది ఉన్నారు. ప్రజల స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు 36, 483 పోలింగ్ కేంద్రాలను ఎస్‌ఈసీ అధికారులు ఏర్పాటు చేశారు. 

మూడో విడతలో మొత్తంగా 394 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. దాదాపు ఎనిమిదివేల వార్డు సభ్యులు కూడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకా 11 సర్పంచ్ స్థానాలకు 116 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నేర చరిత్ర ఉన్న వారిని బైండోవర్ చేశారు. ముందు జాగ్రత్తగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న వారి ఆయుధాను స్వాధీనం చేసుకున్నారు. రెండు కోట్ల విలువైన నగదు, నాలుగు కోట్ల విలువైన మద్యం, కోటి విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.  
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Advertisement

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget