అన్వేషించండి

Chhattisgarh Elections 2023: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కు బీజేపీ నుంచి గట్టిపోటీ, ABP Cvoter ఒపీనియన్ పోల్ లో ఏం తేలిందంటే!

Chhattisgarh ABP Cvoter Opinion Polls: ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. కాంగ్రెస్ సీట్లు కోల్పోగా, బీజేపీ బలోపేతం కానుందని తాజా సర్వేలో తేలింది.

Chhattisgarh Elections 2023 ABP Cvoter Opinion Polls: 

త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలలో ఛత్తీస్‌గఢ్‌ ఒకటి. ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. అయితే కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో మరోసారి అధికారంలోకి రానుంది. కానీ కాంగ్రెస్ సీట్లు కోల్పోగా, బీజేపీ బలోపేతం కానుందని తాజా సర్వేలో తేలింది. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP News Cvoter Final Opinion Pollలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తంగా 90 అసెంబ్లీ స్థానాలుడగా.. ఇందులో అధికార కాంగ్రెస్‌కి 45- 51 సీట్లు రాగా, ప్రతిపక్ష బీజేపీకి 36 నుంచి గరిష్టంగా 42 స్థానాలు వస్తాయని తాజా ఒపీనియన్ పోల్ వెల్లడించింది. మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు అంటే.. ఛత్తీస్ గఢ్ ల మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని సర్వే చెబుతోంది.


Chhattisgarh Elections 2023: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కు బీజేపీ నుంచి గట్టిపోటీ, ABP Cvoter ఒపీనియన్ పోల్ లో ఏం తేలిందంటే!

సెంట్రల్ ఛత్తీస్ గఢ్‌ కీలకం..
సెంట్రల్ ఛత్తీస్ గఢ్ లో 64 అసెంబ్లీ స్థానాలుండగా.. ఈ రీజియన్ లో కాంగ్రెస్ హవా కొనసాగనుంది. అధికార కాంగ్రెస్ కు 34-38 సీట్లు, 45.6శాతం ఓట్లు పోల్ కానున్నాయి. బీజేపీకి 23-27 సీట్లు రాగా, 42 శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ గత ఎన్నికల కన్నా తక్కువ సీట్లకు పరిమితం కానుండగా, బీజేపీ ఈ రీజియన్ లో భారీగా ఓటు షేర్ తో పాటు సీట్లు సైతం కొల్లగొట్టేలా కనిపిస్తోంది.

సౌత్ ఛత్తీస్‌గఢ్‌లో 12 సీట్లు ఉండగా... కాంగ్రెస్ 5-9 సీట్లు రాగా, ఇక్కడ కాంగ్రెస్‌కి 45% మేర ఓట్లు పోల్‌ అయ్యే అవకాశాలున్నాయి. ప్రతిపక్ష బీజేపీకి 3-7 సీట్లు, 4.7 శాతం ఓట్లు రానున్నాయి. ఇతరులకు గత ఎన్నికల కన్నా తగ్గినా.. 13.3 శాతం ఓట్లు పోల్‌ అవుతాయని తాజా సర్వే వెల్లడించింది. 

నార్త్‌ ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపక్ష బీజేపీ ముందంజలో ఉంది. ఈ రీజియన్ లో 14 సీట్లు ఉండగా.. బీజేపీ 7-11 సీట్లు కైవసం చేసుకోనుండగా, కాంగ్రెస్‌కి 3-7 సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ లో తేలింది. గత నెలలో వెల్లడైన ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాలకు తాజా సర్వేకు అంత వ్యత్యాసం లేదు. కాంగ్రెస్ కొన్ని సీట్లు కోల్పోయినా అధికారంలోకి రానుండగా, బీజేపీ ఇక్కడ బలోపేతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

గత నెలలో ఛత్తీస్ గఢ్ ఎన్నికల ఒపీనియన్ పోల్ ఫలితాలివే..
ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలపై అక్టోబర్ లో ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి కూడా కాంగ్రెస్‌కే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలిపింది ABP Cvoter Opinion Poll. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 48 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక బీజేపీకి 42 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ పోల్ వెల్లడించింది. ఇతరులకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి 45-51 సీట్లు, బీజేపీకి 39-45 స్థానాలు దక్కనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లు, బీజేపీ 15 సీట్లు గెలుచుకున్నాయి. ఇక ఓటు శాతం పరంగా చూసుకుంటే ఈ సారి కాంగ్రెస్‌కి 45.3%, బీజేపీకి 43.5% ఓట్లు దక్కే అవకాశాలున్నాయని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.

[Disclaimer: Current survey findings and projections are based on CVoter Pre Poll CATI interviews conducted among 18+ adults statewide, all confirmed voters (sample size 63,516). The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.]

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.