అన్వేషించండి

NIT Tiruchy: నిట్‌ సీటు సాధించిన తొలి గిరిజన విద్యార్థి- ఐఐటీ తిరుచీలో చేరిన రోహిణి

Tribal Girl Clears JEE Exam: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 73.8 స్కోరు సాధించి, పచ్చమలై హిల్స్‌కు చెందిన ఎం. రోహిణి (18) జిల్లా నుంచి నిట్ తిరుచ్చిలో ప్రవేశం పొందిన తొలి గిరిజన బాలికగా నిలిచింది.

Tribal Girl Secures Seat In NIT-Tiruchy: ఆ గిరిజన బాలికది నిరుపేద కుటుంబం, ఆమె తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితేనేమీ అద్భుత విజయంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఒకవైపు చదువుకుంటూనే.. పనుల్లో తల్లిదండ్రుదలకు చేదోడువాదోడుగా నిలుస్తూ.. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-తిరుచ్చి (NIT-Tiruchy)లో సీటు దక్కించుకుంది. నిట్‌-తిరుచ్చిలో ఓ గిరిజన విద్యార్థికి సీటు రావడానికి 60 ఏళ్ల సమయం పట్టడం విశేషం. 

60 ఏళ్లలో తొలిసారి..
తమిళనాడులోని పచ్చమలై హిల్స్‌కు చెందిన ఎం. రోహిణి (18) జిల్లా నుంచి జాతీయ విద్యాసంస్థలో (నిట్ తిరుచ్చి) ప్రవేశం పొందిన తొలి గిరిజన బాలికగా చరిత్ర సృష్టించిందని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల విడుదలైన JEE మెయిన్స్‌ ఫలితాల్లో రోహిణి 73.8 స్కోరు సాధించి, రాష్ట్ర స్థాయిలో 29 గిరిజన పాఠశాలల్లో అగ్రస్థానంలో నిలిచింది. 

నా స్కూల్ విద్యార్థులకు నా వంతు సాయం..
తన విజయం పట్ల రోహిణి స్పందిస్తూ.. గత రెండేళ్లలో నా ఉపాధ్యాయుల కృషిని మర్చిపోలేను. నా ప్రధానోపాధ్యాయుడు, మా పాఠశాల సిబ్బంది కారణంగా నేను బాగా చదవగలిగాను. వారు నన్ను అన్ని పరీక్షలకు హాజరుకావాలని ప్రోత్సహించారు. నా ఫీజులన్నీ చెల్లించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. నాకు సహాయం చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.  నేను ఇంజనీర్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు నేను NIT-Tలో సీటు సంపాదించాను. నేను చదివిన పాఠశాల విద్యార్థులు ఈ రకమైన విజయం సాధించడానాకి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను" అని గర్వంగా చెబుతోంది.

రోహిణి తల్లిదండ్రులు కేరళ వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. రోహిణి NEET, CLAT మరియు JEE సహా అన్ని పరీక్షలకు హాజరయ్యారు. ఆమె జేఈఈ మెయిన్స్‌లో 73.8% స్కోరు సాధించి, జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ ద్వారా నిట్ తిరుచ్చిలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో చోటు సంపాదించింది.

ALSO READ:

ఏపీలో ఇంజినీరింగ్‌ ఫీజులు ఖరారు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని దాదాపు ఇంజినీరింగ్‌ కాలేజీలు, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ తాజాగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల స్థాయిని బట్టి ఫీజు ఇంజినీరింగ్‌ కోర్సులకు అత్యధిక ఫీజు రూ.1.03 - రూ.1.05 లక్షలు ఉండగా, కనీస ఫీజు రూ.40 వేలుగా నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల ఫీజు ఉన్న కళాశాలలు 114 ఉన్నాయి. లక్షకుపైగా ఫీజు ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి. ఇక రెండు ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫీజులను రూ.35 వేలుగా ఖరారుచేశారు. కాగా ఈ ఫీజుల నిర్ధారణ కేవలం 2024-25 ఏడాదికి మాత్రమే వర్తించనున్నాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget