అన్వేషించండి

AP ICET 2022 : ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

AP ICET 2022 : ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల అయింది. జూన్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జులై 25న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

AP ICET 2022 : ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల అర్హత పరీక్ష ఐసెట్ నోటిఫికేషన్‌ సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌. కిషోర్‌బాబు శనివారం విడుదల చేశారు. జూన్‌ 10వ తేదీ వరకు అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అపరాధ రుసుంతో జులై 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని సెట్ కన్వీనర్ తెలిపారు. జులై 25న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఐసెట్ పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడానికి ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in సందర్శించాలని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP ICET నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( AP ICET 2022) రిజిస్ట్రేషన్లు మే 14, 2022 ప్రారంభం అయ్యాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AP ICET నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి. ముఖ్యమైన తేదీల జాబితా, దరఖాస్తు చేసే విధానం కింద పేర్కొన్నారు. 

  1. రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయింది. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
  2. అప్లికేషన్లు నమోదు చేసుకోవడానికి గడువు జూన్ 10, 2022తో ముగుస్తుంది
  3. జులై 25, 2022న పరీక్ష నిర్విహస్తారు

AP ICET 2022 దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసేందుకు ఆలస్య రుసుము చెల్లించకుండా జూన్ 10 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జరిమానా చెల్లించి తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 25న పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. 

  •  ఆసక్తిగల అభ్యర్థులు ఏపీ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in కు వెళ్లాలి.
  • హోమ్‌పేజీలో, 'స్టెప్ 1 ఫీజు చెల్లింపు' లింక్‌పై క్లిక్ చేసి, ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించండి
  • చెల్లింపు తర్వాత, స్టేటస్ తనిఖీ చేసి, ఆపై దరఖాస్తు ఫారమ్‌ను ప్రారంభించాలి
  • అన్ని వివరాలు పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరిగా సమర్పించుపై క్లిక్ చేయండి
  • అప్లికేషన్ ను పేజీ ప్రింట్ అవుట్ తీసుకోండి

ఏపీ ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్ 

ఏపీ ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎడ్ సెట్ నోఫికేషన్ ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌  అముదవల్లి శుక్రవారం విడుదల చేశారు. అర్హత పరీక్షకు మే 9 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుజుం ఓసీ అభ్యర్థులకు రూ.650, బీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్ సెట్ పరీక్షను జులై 13న నిర్వహించనున్నారు. బీఈడీ, స్పెషల్ బీఈడీ చేసేందుకు బీఏ లేదా బీఎస్సీ లేదా బీకాం లేదా బీసీఏ లేదా బీబీఎం కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో పాస్ అవ్వాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం cets.apsche.ap.gov.in లో విజిట్ చేయండి. 

టాప్ హెడ్ లైన్స్

NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget