అన్వేషించండి

JSFL Listing: తుస్సుమన్న జియో ఫైనాన్షియల్ షేర్లు, లిస్టింగ్‌ తర్వాత లోయర్‌ సర్క్యూట్‌

షేర్‌ హోల్డర్లు ఈ రోజు కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు, లిస్టింగ్ గెయిన్స్‌ ఆశించారు.

Jio Financial Services Listing: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరు కుంపటి పెట్టుకున్న చేయబడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఈ రోజు (21 ఆగస్టు 2023) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఒక్కో షేరు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో రూ. 265 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో రూ. 262 వద్ద ఫ్లాట్‌గా లిస్ట్‌ అయ్యాయి, దలాల్‌ స్ట్రీట్‌లో జర్నీ స్టార్ట్‌ చేశాయి. 

స్టాక్ మార్కెట్ ప్రారంభానికి ముందు, BSEలో, JSFL స్టాక్ రూ. 265 సెటిలైంది. NSEలో రూ. 262 దగ్గర స్థిరపడింది.

తుస్సుమన్న జియో ఫైనాన్షియల్ షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జర్‌ తర్వాత, ఈ ఏడాది జులై 20న నిర్వహించిన స్పెషల్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రత్యేక సెషన్‌లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు ధరను రూ. 261.85గా (డిస్కవర్‌ ప్రైస్‌) తేల్చారు. ఈ రోజు JSFL షేర్లు అదే ప్రైస్‌ దగ్గర, ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి, ఈ కంపెనీ షేర్‌ హోల్డర్లు ఈ రోజు కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు, లిస్టింగ్ గెయిన్స్‌ ఆశించారు. కానీ GMP ప్రకారం, జియో ఫైనాన్షియల్ షేర్లు పెద్దగా లాభపడలేదు. పైగా, ఓపెనింగ్‌ ట్రేడింగ్‌లో డిస్కవర్‌ ప్రైస్‌ ₹261.85 కంటే తక్కువకే ఈ షేర్లను పెట్టుబడిదార్లు కొనగలిగారు.

JSFL షేర్లు ఓపెనింగ్‌ ట్రేడ్‌లో 5 శాతం క్షీణించి, లోయర్ సర్క్యూట్‌లోకి వెళ్లాయి. NSEలో, JIO FIN ఒక్కో షేరు ధరకు రూ. 249.05కు దిగి వచ్చింది. అంటే, ఒక్కో షేర్‌ ప్రైస్‌ రూ. 12.95 లేదా 4.94 శాతం పడిపోయింది. BSEలో రూ. 251.75 వద్ద ఉంది. ఈ ఎక్సేంజ్‌లో ఒక్కో షేర్‌ రూ. 13.25 లేదా 5 శాతం క్షీణతను చూస్తోంది.

BSEలో షేర్ల ఓపెనింగ్‌ ప్రైస్‌ ₹251.75 ప్రకారం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్‌ విలువ ₹1,59,943 కోట్లుగా ఉంది. NSEలో ప్రస్తుత షేరు ధర ₹248.90 వద్ద మార్కెట్‌ క్యాప్‌ ₹1,58,133 కోట్లుగా ఉంది.

మరో 10 రోజుల పాటు 'నో ఇంట్రాడే ట్రేడ్‌'
అర్హత గల రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్లకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లను 1:1 నిష్పత్తిలో కేటాయించారు. ప్రస్తుతం, JSFL షేర్లు ట్రేడ్-టు-ట్రేడ్ సెగ్మెంట్‌లో 10 రోజుల పాటు ట్రేడ్ అవుతాయి. అంటే, ఈ షేర్లను డెలివరీ ప్రాతిపదికన మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. ఈ 10 ట్రేడింగ్ రోజుల్లో ఈ కంపెనీ షేర్లలో ఇంట్రా డే ట్రేడ్ ఉండదు.

మరో ఆసక్తికర కథనం: పసిడి రేటు ఊగిసలాట - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
Embed widget