Continues below advertisement
Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ రచయిత టాప్ స్టోరీలు

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం - 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
గిన్నిస్ రికార్డుల్లో చిరంజీవి పేరు - తమ్ముడు పవన్ కళ్యాణ్ సంబురం
విహారయాత్రలో విషాదం, వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన ముగ్గురు గల్లంతు
చెస్‌ ఒలింపియాడ్‌‌లో భారత్‌ డబుల్ దమాకా, తొలిసారిగా రెండు స్వర్ణాలు కైవసం
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
వెంకటేశ్వరస్వామి వాళ్ల అకౌంట్స్ సెటిల్ చేస్తాడు - లడ్డూ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం- దసరా బోనస్‌పై కేటీఆర్
తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్ రావడంతో కలకలం, కంగుతిన్న ఖమ్మం భక్తులు
ప్రత్యేక ఆకర్షణగా 40 అడుగుల మట్టి గణపతి నిమజ్జనం - వేలంలో 365 కేజీల లడ్డూ ఎంతకు పాడారంటే!
తప్పు చేస్తే రక్తం కక్కుకుని చావాలి - తిరుమల లడ్డూ వివాదంపై భూమన సంచలన వ్యాఖ్యలు
బీఫ్ కావాలా... అయితే తిరుమల లడ్డూ తిందాం! వ్యూస్ కోసం తమిళ యూట్యూబర్ల పిచ్చి చేష్టలు
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు, సింహాచలంలో నిలిపివేసిన రైల్వే సిబ్బంది
భగవంతుడా మమ్మల్ని క్షమించు! పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
ఏపీలో వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన, తేదీ ఫిక్స్
తిరుమల లడ్డూ వివాదం, అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
Tirumala Laddu Controversy: తిరుమల కల్తీ ఘటన- ఆలయాలపై భక్తులకు విశ్వాసం తగ్గిందన్న శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
తిరుమల వివాదంపై ప్రధాని మోదీకి, సీజేఐకి లేఖలు - చంద్రబాబుకు అక్షింతలు వేపిస్తా: వైఎస్ జగన్
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్న వైవీ సుబ్బారెడ్డి కంటే గొప్ప భక్తుడ్ని చూపిస్తారా? : జగన్
తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు గుర్తించాం, కల్తీ జరిగింది : టీటీడీ ఈవో శ్యామలరావు సంచలనం
Sponsored Links by Taboola