అన్వేషించండి

Gannavaram TDP incharge : గన్నవరం టీడీపీ ఇంచార్జ్ గా యార్లగడ్డ - ఫుల్ చార్జ్ ఇచ్చేసిన లోకేష్ !

గన్నవరం టీడీపీ ఇంచార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటించారు. అందర్నీ కలుపుకుని వెళ్తానని యార్లగడ్డ హామీ ఇచ్చారు.

Gannavaram TDP incharge :  ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా   యార్లగడ్డ వెంకట్రావును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ విషయాన్ని స్వయంగాప్రకటింంచారు.  గన్నవరం నియోజకవర్గంలో ‘యువగళం’ పాదయాత్ర కొనసాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేశ్‌ సమక్షంలో వై వైసీపీకి చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరారు. వీరిలో   సిట్టింగ్‌ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా   గన్నవరం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వెంకట్రావును నియమించినట్లు లోకేశ్‌ ప్రకటించారు.
Gannavaram TDP incharge : గన్నవరం టీడీపీ ఇంచార్జ్ గా యార్లగడ్డ - ఫుల్ చార్జ్ ఇచ్చేసిన లోకేష్ !

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కలసి కట్టుగా పనిచేస్తామని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. గన్నవరం టీడీపీ కంచుకోట అని  మరోసారి అక్కడ టీడీపీ జెండాను ఎగరేస్తామన్నారు.  ఆత్మాభిమానంతోనే  టీడీపీలో చేరానని..   వంశీ వెంట టీడీపీ నేతలు ఎవరూ వెళ్లలేదన్నారు.  తాము రౌడీయిజం చేయడానికి రాలేదని.. రాజకీయం కోసమే వచ్చామన్నారు. కొత్త, పాత కలయికల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తానని వెంకట్రావు ప్రకటించారు.  ఏ ఒక్కరికి సమస్య ఉన్నా నేరుగా తనకి చెప్పాలని కార్యకర్తలకు ఆయన వేదికపై నుంచి సూచించారు.                                    


గన్నవరం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి గన్నవరం లో ఇంచార్జ్ లేరు. మధ్యలో కొన్నాళ్ల పాటు బచ్చున అర్జునుడును సమన్వయకర్తగా నియమించారు. కానీ ఆయనకు అనారోగ్యం కారణం ఎక్కువగా తిరగలేకపోయారు. దీంతో గన్నవరంలో టీడీపీ కార్యక్రమాలు పెద్దగా సాగలేదు. తర్వాత  బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత త్రీ మెన్ కమిటీని టీడీపీ హైకమాండ్ నియమించింది. ఈ క్రమంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపైనా వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేశారు. స్వయంగా వంశీ ఈ దాడులు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి.                             

ఈ పరిణామాల మధ్య బలమైన నేత కోసం అన్వేషిస్తున్న టీడీపీకి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు.. తనకు ప్రత్యామ్నాయం చూపించలేదన్న అసంతృప్తితో  వైసీపీకి గుడ్  బై చెప్పారు. ఆయన బలమైన అభ్యర్థి అవుతారని భావించడంతో వెంటనే పార్టీలో చేర్చుకుని ఇంచార్జ్ గా ప్రకటించారు. దూకుడుగా ఉండే వెంకట్రావు.. వల్లభనేని వంశీకి సరైన ప్రత్యర్థి అవుతారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.                                                                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget