అన్వేషించండి

Rushikonda Beach: అయోధ్యలో రాముడి వేడుక, వైజాగ్‌లో నీటి అడుగున అడ్వెంచర్ సెలబ్రేషన్

Vizag Livein Adventures Ram Mandir Celebration: దేశ వ్యాప్తంగా రామ మందిరం వేడుకను పురస్కరించుకుని తమ భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నారు. విశాఖలో కొందరు డైవర్స్ నీటి అడుగున రాముడి కటౌట్ ప్రదర్శించారు.

Underwater celebration for Ayodhya Ram Mandir Inauguration: విశాఖపట్నం: దాదాపు 5 శతాబ్ధాల తరువాత కోట్లాది భక్తుల కల నెరవేరింది. అయోధ్యలోని రామ మందిరం సోమవారం ప్రారంభించారు. ఆలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట వైభవంగా జరిగింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ఓ అపూర్వమైన, చారిత్రాత్మక, సాంస్కృతికంగా ముఖ్యమైన సంఘటనగా అభివర్ణించవచ్చు. దేశ వ్యాప్తంగా రామ మందిరం వేడుకను పురస్కరించుకుని తమ భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నారు.

 ఈ శుభ సందర్భానికి గుర్తుగా అద్భుతమైన వేడుకలో తాము భాగస్వాములు కావాలని మహాసముద్ర రాయబారులు ఒక ప్రత్యేకమైన ప్రయత్నాన్ని ప్రారంభించారు. లైవిన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు ప్రత్యేకంగా రూపొందించిన బోర్డుపై శ్రీరాముడి నిలువెత్తు రూపాన్ని ప్రదర్శించారు. విశాఖలోని రుషికొండ తీరంలో దాదాపు 22 అడుగుల లోతులో ఈ కార్యక్రమం నిర్వహించారు.  500 సంవత్సరాల కలను అయోధ్యలో జరిగిన నేటి ప్రాణ ప్రతిష్ట సాకారం చేయడంతో భక్తులు పరవశించిపోతున్నారు. 

Rushikonda Beach: అయోధ్యలో రాముడి వేడుక, వైజాగ్‌లో నీటి అడుగున అడ్వెంచర్ సెలబ్రేషన్

విశాఖలో స్కూబా డైవింగ్ బృందం శ్రీరాముడి కటౌట్ ను నీటి అడుగుకు తీసుకెళ్లి ప్రదర్శించి తమ భక్తిని చాటుకుంటూ సెలబ్రేట్ చేసింది. ఇందులో పాల్గొన్నవారు బుడగలు, పూల జల్లులతో అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు జ్ఞాపకంగా ఈ పని చేశారు. ఈ ఆవిష్కరణతో సంప్రదాయాన్ని అందంగా మిళితం చేసిన దృశ్యాన్ని నీటి అడుగున సృష్టించారు. అయోధ్యలో జరిగిన వేడుకను దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మాజీ సబ్‌మెరైనర్ ఇండియన్ నేవీ, లైవిన్ అడ్వెంచర్స్ వ్యవస్థాపకుడు బలరాం నాయుడు మాట్లాడుతూ.. డైవర్స్ రామయ్య నిలువెత్తు రూపాన్ని నీటి అడుగన ప్రతిష్టించారని చెప్పారు. అయోధ్యలో రాముడి వేడుకకు పురస్కరించుకుని తాము నీటి అడుగున రామ ప్రాణ ప్రతిష్ఠ చేయడం స్థానికంగా ఎందరినో ఆకర్షించిందని చెప్పారు. డైవర్స్ చేసిన సెలబ్రేషన్.. మరింత మందిని ఆకర్షిస్తుందని విశ్వాసం ఉందన్నారు. నీటి అలల కింద భక్తిని ధైర్యసాహసాలతో ఈ అద్భుతాన్ని ప్రదర్శించారని చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget