అన్వేషించండి

Ramnath Kovind Visakha Tour: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విశాఖ పర్యటన ఖరారు, షెడ్యూల్ ఇదే!

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విశాఖ పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొన్నారు.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(President Ramnath Kovind) విశాఖ పర్యటన ఖరారైంది. రాష్ట్రపతి పర్యటన(President Tour) షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ(పీఎస్ఆర్) సందర్భంగా మూడు రోజుల పాటు విశాఖలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన రామ్ నాథ్ కోవింద్ విశాఖకు రానున్నారు. 21వ తేదీ ఉదయం ఐఎన్ఎస్ డేగా(INS Dega) నుంచి బయలుదేరి నేవల్ డాక్ యార్డ్(Neval Dockyard) లోని ఎన్ 14A జెట్టీకి పయనమవనున్నారు. అనంతరం నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. సుమిత్ర నౌక‌ నుంచి ఫ్లీట్ రివ్యూ చేయనున్నారు. ఎఫ్ఆర్ వేడుకల పోస్టల్ కవర్(Postal Cover), స్టాంపులను రాష్ట్రపతి  ఆవిష్కరించనున్నారు. 22వ తేదీ ఉదయం తిరిగి దిల్లీకి ప్రయాణమవనున్నారు. రాష్టప్రతి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు రోజుల విశాఖ పర్యటన ఖరారు అయ్యింది. ప్రెసిడెంట్‌ ప్లీట్‌ రివ్యూలో భాగంగా తూర్పు నౌకాదళం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈనెల 20న భువనేశ్వర్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరి మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకోనున్నారు. అక్కడ నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌(Naval Air Station) నుంచి చోళసూట్‌కు చేరుకుంటారు. 20వ తేదీ రాత్రి అక్కడ బస చేస్తారు. 21న నేవల్ డాక్‌యార్డ్‌లోని ఎన్‌14ఏ జెట్టీ వద్దకు చేరుకుని గార్డు నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సుమిత్ర నౌకలోకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పీఎఫ్‌ఆర్‌ గ్రూపు ఫొటో దిగడం, స్టాంపు విడుదల తదితర కార్యక్రమాల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీకి చేరుకుంటారని తెలిపాయి

ఈ నెలాఖరులో వైజాగ్‌లో జరగనున్న ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్), మిలన్ మల్టీనేషనల్ నౌకాదళ విన్యాసాల భద్రతా ఏర్పాట్లను డీజీపీ గౌతం సవాంగ్ ఆదివారం సమీక్షించారు. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Shipping Corportaiton of India), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సబ్‌మెరైన్‌లు, 50కి పైగా విమానాలు సమీక్షలో పాల్గొంటాయి. వేడుకలో మొబైల్ కాలమ్‌లో స్టీంపాస్ట్, ఫ్లైపాస్ట్, సెయిల్స్ కవాతు ఉంటాయి. రెండు కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లపై నగర పోలీసులు, ఈఎన్‌సీ సిబ్బంది డీజీపీ(DGP)కి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఫిబ్రవరి 21న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వైజాగ్‌ తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకాదళాన్ని సమీక్షించనున్నారు. ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) పాల్గొనే అంతర్జాతీయ కవాతుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనున్నారు.  ఈ  కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమని డీజీపీ అన్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం 3 వేల మంది పోలీసులను మోహరించనున్నారు. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, విశాఖపట్నం(Visakhapatnam) అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport)లో సీసీ కెమెరాలు, స్నిఫర్ డాగ్‌లను ఏర్పాటు చేస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget